జమాతే మటుకు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే ఉద్దేశ్యంతో దీన్ని కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది..అక్కడ కూడా దీన్ని వివాదంగా మలచింది.. ఆ ఆరుగురు విద్యార్ధినులు కర్నాటక హైకోర్టుకు వెళ్లారు గంటకు లక్షల రూపాయలు ఫీజుగా తీసుకునే లాయర్లను అడ్వకేట్లుగా పెట్టుకున్నారు..ఆ విద్యార్దినుల కుటుంబాలు దిగువ మధ్య తరగతికి చెందినవి కానీ ఆశ్చర్యంగా లక్షల ఫీజు చెల్లించి మరీ కోర్టులో కేసులు వేశారంటే దీని వెనుక ఉన్న కుట్ర అర్ధం చేసుకోవడం పెద్ద విషయం కాదు..జమాత్ హృదయాన్ని అర్ధం చేసుకున్న తుకడే తుకడే గ్యాంగులు, కాంగ్రేస్ & లిబలర్స్ కమ్యూనిస్టులు గ్రూపులు తమతమ మీడియా సాయంతో మరింత ఆజ్యం పోశారు.