హిమాచల్ ప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అందుకోసం సిమ్లా వెళ్లిన ఆయనకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లోకి పెద్దఎత్తున జనం వచ్చారు. ఆయనతో కరచాలనానికి, ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఇక యువత ఉత్సాహం చెప్పక్కర్లేదు.ప్లాట్ ఫాంపైకి నడుచుకుంటూ వస్తుండగా… దేఖో దేఖో కౌన్ ఆయా…షేర్ ఆయా . షేర్ ఆయా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇది మోదీ ప్రారంభించిన నాలుగో వందేభారత్. బుధవారం మినహా వారంలో ఆరురోజులు ఈ రైలు సేవలందించనుంది.
https://twitter.com/ANI/status/1580441208962236419?s=20&t=7-0Ayef2biADjducxHthtw