రానున్న 2024 లోక్సభ ఎన్నికలకోసం ఈవీఎంలు సిద్ధమవుతున్నాయి. సమయానికి ముందుగానే ముందుగానే ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సిద్దం చేయాలని కేంద్రప్రభుత్వ సన్నద్ధం చేయాలని కేంద్రప్రభుత్వ రక్షణ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. యంత్రాల తయారీపనులు, తాజా స్థితిగతులను కేంద్ర ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పరిశీలించారు. బెంగళూరులోని బీఈఎల్ అధికారులతో ఈమేరకు ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గణాంక వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే తమకు వచ్చిన ఆర్డర్ ప్రకారం దాదాపు పని పూర్తికావస్తోందని అధికారులు వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తోనూ సమావేశమైన అనూప్ చంద్ర సమావేశమయ్యారు.