
తన తొమ్మిదేళ్ల పదవీకాలాన్ని సేవగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఇన్నేళ్లల్లో తాను తీసుకున్న ప్రతినిర్ణయం దేశం కోసం, దేశ ప్రజల బాగుకోసమేనన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంకోసం మునుపటికన్నా ఎక్కువగా శ్రమిస్తానని..నేనెంతో వినమ్రత, కృతజ్ఞతతో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తైన సందర్భంగా స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్ పేరిట నెలరోజుల కార్యక్రమాలను పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభించింది.
https://twitter.com/narendramodi/status/1663389671802667009?s=19