బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంతం నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా చెట్లు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. ఇంటికి వారి ఇళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
All rights reserved @MyindMedia
ఈదురు గాలులకు ఇంటిమీద పడిన చెట్లు : ఈటల పరామర్శ
Share: