హుజురాబాద్ లో జోరుగా పోలింగ్ ..
ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్,జమున..
ఈటల రాజేందర్ : సాదుకున్నా మీరే, చంపుకున్నా మీరే.
ప్రేమ అభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవు.
ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.. 90 శాతం పోలింగ్ అవుతుంది అని అనుకుంటున్న.
ఈటల జమున : ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగడంలేదు.
ప్రభుత్వం ఒక వైపు.. ప్రజులు ఒకవైపు ఉన్నారు.
మేము ధర్మాన్ని కాపాడమని కోరుతున్నాము.