శ్రీ మాధవ సేవా సమితి(RSS) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో బలరాం జాదవ్ గారి (తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సహకారంతో బోథ్ మండలంలో స్థానిక బోథ్ ప్రయాణ ప్రాంగణంలో, పొచ్చేర ఎక్స్ రోడ్ వద్ద రెండు చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో RSS తెలంగాణ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ వెంకట నివాస్ జీ, ఇందూర్ విభాగ్ సహ కార్యవాహా శ్రీ దిగంబర్ జీ, చందాపురే ఆకాష్, కోస్మెట్ శుద్ధోధన్, బోథ్ ఖండ స్వయం సేవకులు పాల్గొన్నారు…
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)