విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది..జూలై 1నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలనుకుంటోంది. రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి.
విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది..జూలై 1నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలనుకుంటోంది. రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి.
All rights reserved @MyindMedia