పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలోని మరో మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మోలాయ్ ఘటక్ తాజాగా సమన్లు వెళ్లాయి.ఆయనతో టీఎంసీ ఎమ్మెల్యే మహతో కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అభిషేఖ్ బెనర్జీకి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి విచారించనుంది ఈడీ.గతంలో ఓసారీ మంత్రి మోలాయ్ ను విచారణకు పిలిచినా అప్పడు వివరాలు చెప్పకపోవడంతో అతన్ని మరోసారివిచారించనుంది ఈడీ. ఈమేరకుతాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.