హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలతో ప్రమాణ స్వీకారం చేయించారు.మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగురవీందర్ రెడ్డి సహా పలువురు ఈటల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది జూన్లో ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక నిర్వహించారు. గత నెల 30 జరిగిన ఎన్నికల్లో ఈటల విజయం సాధించారు. తాను బీజేపీ కాకపోయినా ఉద్యమకారుడైన ఈటల గెలుపుపై ఆనందంగా