హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. హుజూరాబాద్ లో గెలుపు మాదేనని భారీ మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామని పార్టీ నేతలంటున్నారు.

Eatala Rajender( File Photo)