భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ
“మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు
పైగానే… మరి దేశంలో ఇంకా ఎంత సేకరించారో వివరాలు తెలియదు.
2014 ముందు ఈ డబ్బులు ఖర్చుకు ఎవడూ లెక్క పత్రం అడిగేవారు కాదు..అందులో అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవత స్థాపించిన సంస్థ, 2004 నుండి 2014 వరకు దేశాన్ని ఏలింది ఇటలీ రాజ మాత.. ఇక ఆ సంస్థకు తిరుగు ఏముంది?
కానీ 2014 నుండి అన్ని NGOలు చట్టబద్ధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు ఇవ్వ వలసిన రిటర్న్స్ ఇవ్వడం తప్పని సరి చేసి 3సం. లుగా రిటర్న్స్ ఇవ్వని కొన్ని వందల సంస్థల లైసెన్సు లు రద్దు చేశారు.
అంతే కాదు గతంలో వచ్చిన విరాళాలలో 50% ,అంటే సగ భాగం నిర్వహణ ఖర్చులు క్రింద చూపించుకుంటూ మిగతా సగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించడానికి అనుమతి ఉండేది. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ నిర్వహణ
ఖర్చులు 20% మాత్రమే పరిమితం చేసింది..మిగతా 80% డబ్బులు సేవ కార్యక్రమాలకు తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఈ కారణాలు వల్ల NGO లకు వస్తున్న డబ్బులు పై నిఘా పెరిగి ఆ NGO యజమానులు గోలపెడుతున్నారు.
2006-20 మధ్య అమ్మగారి సంస్థకు వచ్చిన విరాళాల వివరాలు
NGO Missionaries of Charity has received more than Rs.1000 crores between 2006 to 2020
Here are the year-wise details:-
Year Amount(INR)
2006/07 – 453774631
2007/08 – 547017118
2008/09 – 425007475
2009/10 – 533557348
2010/11 – 622937903
2011/12 – 627773883
2012/13 – 710587771
2014/15 – 909129292
2015/16 – 940124326
2016/17 – 777776072
2017/18 – 1004747556
2018/19 – 681010664
2019/20 – 1043392084
2020/21 – 751903116
అదేమిటో యాదృచ్చికంగా 2014 లో 2019 లో దేశంలో
ఎన్నికలు జరిగాయి.. ఆ సం. లు వచ్చిన విరాళాలు మిగతా సం. ల కంటే కాస్త ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తోంది.
Courtesy :- Chada Shastry