నిరుద్యోగ సమస్య పై యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ tspsc ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు..
రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 31 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలనీ కోరారు..