మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి అనుమతి నిరాకరించింది నేషనల్ మెడికల్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ బోర్డ్.
వసతులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మెడికల్ కమిషన్ కనీసవసతులు లేవని గుర్తించింది. రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. ఈనిర్ణయంతో అందులో చదువుతున్న 150మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.