కేరళలో సంపూర్ణ లాక్ డౌన్
కేరళలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.
ఈనెల 31, ఆగస్టు 1 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలుకానుంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 గంటల్లో కేరళలో 22వేల కరోనా కేసులు నమోదు