దుష్ట చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. మొన్న గాల్వాన్ లోయలో చైనా జెండాను ఎగురవేసిన ఆర్మీ…భారత భూభాగంలోకే వచ్చినట్టు బిల్డప్ ఇచ్చింది..కానీ అది నిజం కాదు..
కింది ఫొటోను పరిశీలించండి మధ్యలో పసుపురంగులొ గుండ్రంగా ఉన్న ప్రాంతం గాల్వాన్ PP14 పాయింట్. ఇంతకు ముందు గొడవ జరిగింది ఇక్కడే. అయితే ఈ పాయింట్ నుంచి చైనా వైపు 1.3 కిలోమీటర్ల దూరంలో చైనీస్ ఆర్మీ వాళ్ల నేషనల్ ఫ్లాగ్ ను ఒక ప్లాన్ ప్రకారం ఏగరేసి, తాము పాయింట్ PP14 లో ఉన్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఈ ప్లాన్ కు కొనసాగింపుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు దీనిని పెద్ద ఇష్యూగా క్రియేట్ చేశారు. కాని చైనీస్ ఆర్మీ, 14 పాయింట్ కు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నిజానికి PP14 కు దగ్గరలో ఉన్నది మన ఇండియన్ అర్మీ. ఈ పాయింట్ నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్న మన ఇండియన్ ఆర్మీ — మన జాతీయ పతాకంతో పాటు, టిబెట్ జెండా ను కూడా ఎగుర వేసింది. కాని చైనీస్ ఆర్మీ ఏమీ చేయలేకపోయింది…ఏం చేయలేదు కూడా.

Photo : ANI