ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్ ను ప్రారంభించనున్నారు.ఇక జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్లేకి సందర్శకులను అనుమతించనున్నారు.
https://twitter.com/ANI/status/1619304042492211201?s=20&t=GEbMbqLwcWINI5S_DPi3sg