ఏపీ సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ తీసుకున్న ఆయన…. ‘‘చూడు….జగన్!.. ఇవే మా హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు.నాడు మేం లక్షల ఇళ్లు కట్టాం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని?.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడా?.. జవాబు చెప్పగలవా? ’’ అంటూ జగన్కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతోచంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్కు, లీడర్స్కు చంద్రబాబు పిలుపునిచ్చారు.
టెక్నాలజీ అంటే తానే గుర్తుకొస్తానని, తాము తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో తెలుగువారు రాణిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.
మేం లక్షల ఇళ్లు కట్టాం, నాలుగేళ్లలో నువ్ కట్టిన ఇళ్లెక్కడ – జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
టెక్నాలజీ అంటే తానే గుర్తుకొస్తానని, తాము తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో తెలుగువారు రాణిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.
Share: