కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో ని ప్రధానాంశాలు :
1. మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు
2. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం రూ. 5 వేల కోట్లు
3. స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 3 వేల కోట్లు
4.ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు
5. ఎలక్ట్రానిక్ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు
6. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి
7. కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు
8. అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు
9. వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు
10. ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు
11. ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు
12. ఒకే దేశం ఒకే రేషన్కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు
13. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం
14. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్
15. రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే
16. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
17. రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
18. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
19. 2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
20. ఈ సంవత్సరమే ఎల్ఐసీ ఐపీవో
21. మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
22. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్
23. గెయిల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
24. స్టార్టప్లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
25. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000
కోట్ల టార్గెట్
26. రెగ్యులేటర్ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు
27. ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
28. బీమారంగంలో ఎఫ్డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
29. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు
30. 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
31. రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్లకు సాయం
32. రూ. 18 వేల కోట్లతో బస్ట్రాన్స్ పోర్ట్ పథకం
33. వాహనరంగం వృద్ధి చర్యలు
34. కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
35. చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
36. బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
37. 2022 జూన్ నాటికి తూర