ప్రకృతి సేద్యం వైపు యువత చూపు l Organic Farming | Nirmal | MyindMedia Read more
టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 8 పతకాలు(2 బంగారు,3 రజతం,3 కాంస్యం) సాధించింది.. • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ – క్లాస్ 4 విభాగంలో భావినా పటేల్ రజత పతకం సాధించి భారత్ కు త... Read more
న్యాయంగా ఉపాధ్యాయులకు హక్కులను కూడా యాచించే స్థితికి తీసుకువచ్చి విద్యారంగాన్ని ఉపాధ్యాయ లోకాన్ని అవమానించే విధంగా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫక్తు రాజకీయ పార్టీ లాగా కొన్ని ఉపాధ్యాయ సం... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021.
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021| MyindMedia Read more
సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణానికి గురయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె గలరు. గత వారం రోజులు గా జ... Read more
నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకున... Read more
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. జమ్మికుంటలోని శంకర నందనహ గార్డెన్స్ లో జరిగిన ఈసభకు పెద్ద ఎత్తున గొల్లకురుమలు హాజర... Read more
https://youtu.be/kxcHs4wt2MA Read more
హుజురాబాద్ నియోజకవర్గం కొత్తపల్లి లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున. ఆమెకు గ్రామస్థులు మంగళహారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసి... Read more
https://youtu.be/HdpG1tgkjrQ Read more
కరోనా థర్డ్వేవ్ ముందుకు వచ్చేశాం.. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అత్యంత కీలకం.. కేసులు లక్షల్లోనే ఉంటాయని, డెల్టా వేరియంట్తో పిల్లలకు ముప్పు ఎక్కువ అని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి..... Read more
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు.జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా అంబర్పేటలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.కేంద్ర మంత్రి అయ్యానన్న సంతోషం కన్నా అంబర్ పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉం... Read more
కెసిఆర్ కి ఇక నిద్ర లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.హుజూరాబాద్ లో పర్యటిస్తున్న అరవింద్ కేసీఆర్ లక్ష్యంగా నిప్పులుచెరిగారు.25 ఏళ్ల కింద దళిత చైతన్య జ్యోతి మొదలు పె... Read more
వీణవంక మండలం నర్సింగాపూర్లో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీక మొహర్రమనీ అన్నారు. త్యాగాల స్... Read more
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం... Read more
తమకెందుకు దళితబంధు ఇవ్వరని ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించిన హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన అమ్మాయిలను మాజీ మంత్రి ఈటల రాజేెందర్ స్వయంగా అభినందించారు. గ్రామానికి చెందినప్రవల్లిక... Read more
ఊహించిన విధంగానే హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడో రేపో నోటిఫికేషన్ రావచ్చని ఎదురుచూస్తున్న సమయంలో కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో సాధారణ, ఉప ఎన్నికలు నిర్వహించడంపై... Read more
అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో హుజూరాబాద్ లో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున ఇవాళ మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ లో భారీ బ... Read more
హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీపడే అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చకు తెరపడింది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారి... Read more
తెలంగాణాలో మారుతున్న రాజకీయ పరిణామాలు .. తెరపైకి కొత్త పార్టీలు .. | Bhaskara Yogi | MyindMedia Read more
BSP రాష్ట్రకోఆర్డినేటర్ , మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కరోనా సోకింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్ష... Read more
బిజెపి నేత, మెదక్ ధర్మకార్ (కటికె) శ్రీనును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. హొండా సిటీ కార్ లో పెట్టి నిప్పుపెట్టి సజీవదసనం చేసినట్టు సమాచారం.ఆర్థిక లావాదేవీలే శ్రీను హత్యకు కారణమ... Read more
వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి పాలాభిషేకం చేసిన దళితులు బీసీలు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లనే “దళితబంధు” పథకం వచ్చింది అని దళితులు ఈటల రాజేందర్ కి... Read more