జమ్మికుంట మండలంలోని శ్రీరాములపల్లె, కనగర్తి గ్రామాల్లో ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు ఆమెకు స్వాగతంపలికారు. బతుకమ్మలతో ఎదురెళ్లారు.. ముందుగా గ... Read more
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపే. ఈసారి అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింప... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
బజరంగ దళ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 1990దశకంలోలాగే హిందువుల్ని లక్ష్యంగా చేసుక... Read more
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. హుజూరాబాద్ లో గ... Read more
సొనాల రామాలయం లో రామ చిలకల సందడి.. Read more
నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పే... Read more
సమంతా, నాగచైతన్య విడిపోయారు. తాము ఇకమీదట కలిసిఉండబోవడంలేదని, విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదిగ్గా ఇద్దరూ ప్రకటించారు. ‘ఇకనుంచి మేం భార్యాభర్తలుగా ఉండం. బాగాఆలోచించి, చర్చించ... Read more
అఖిలాభారతీయ భజరంగ్ దళ్ 2రోజుల సమావేశాలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రారంభం జరిగాయి అని రాష్ట్ర ల ప్రముక్ సహా ప్రముఖులు పాల్గొన్నారు Read more
బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందకు హుస్నాబాద్ వెళ్ళిన ఈటల రాజేందర్. బోజనసమయం కావడంతో హుస్నాబాద్ దారిలో పోలాలమద్య చెట్టుకిందనే భోజనం చేసిన నేతలు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ... Read more
ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో హుజూరాబాద్ లో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఎన్నిక అ... Read more
హుజూరాబాద్, బద్వేలు అసెంబ్లీ స్థానాలు సహా దేశవ్యాప్తంగా ఖాళీఅయిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలల్లోని మూడు పార్లమెంట్ , 30 అసెంబ్లీ స్థానాలక... Read more
సరస్వతీ శిశుమందిరాల్లో చదువుతున్న విద్యార్థుల్లో మత విద్వేషాలు పెంచుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలల హక్కుల పరిరక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. పాఠశాలల... Read more
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టియాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. గం... Read more
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్పూర్ లోని కైలాష్ నగర్ టీకా సెంటర్ ని బీజేపీ నాయకులు సందర్శించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచిత టీకా, 5 కేజీ ల బియ్యాన్ని మోదీసర్కారు ఇస్తుందని సుహ... Read more
సుందరీకరణ అంటే దేశభక్తుల విగ్రహాలు తొలగించడమా? | Suhasini Reddy | Bhagat Singh Statue
ఆదిలాబాద్ పట్టణం గణేశ్ నగర్ లోని భగత్ సింగ్ చౌక్ నుంచి తొలగించిన భగత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. Love Adilabad కు, పట్టణ సుంద... Read more
వీణవంక మండలం ఘన్ముకులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈటల సతీమణి జమున. గ్రామస్తులు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. శివాలయం, హనుమాన్, పోచమ్మ గుడి లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారం మొదలు... Read more
శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి తెలిపారు. ఫిబ్రవ... Read more
పాఠశాలల పున:ప్రారంభం విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పాఠశాలలను ప్రారంభించాలా వద్దా అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టని... Read more
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతిలేకుండా దీక్షలో కూర్చోవడమే కారణం. ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు రవీంద్ర కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అంతకుముందే... Read more
The Techie Talk with KP and BP | 17th September 2021 | | MyindMedia Read more
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17 శుక్రవారంనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు. నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి దగ్గర నాటి అమరులకు ఆయన నివాళులు అర్పించనున్నారు. అమిత్ ష... Read more
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు పల్లకొండ రాజు మృతి .. తెలంగాణలోని జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది .. Read more
గణేశ్ నిమజ్జనాన్ని అడ్డుకుంటున్నారంటూ భాగ్యనగర గణేశ ఉత్సవసమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత కొన్ని రోజులుగా సరూర్ నగర్ వినాయక సాగర్ వద్దకు నిమజ్జనానికి వస్తున్న గణనాథులను జిహెచ్ఎంసి... Read more
ప్రకాశ్ రాజ్ కు ఓటేయవద్దు – తెలంగాణ ఆర్టిస్టులను గెలిపించుకుందాం : సీవీఎల్
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు అస్సలే ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు సీవీఎల్ నర్సింహారావు. ప్రకాశ్ రాజ్ కు దేశం మీద గౌరవం లేదని..రాముడంటే భక్తి లేదని… రాముడ్ని సేవించే కోట్లాదిమంది మనోభ... Read more