Huzurabad Public Talk | MyindMedia Special Ground Report | Eatala Rajender | Gellu Srinivas Yadav
Huzurabad Public Talk | MyindMedia Special Ground Report | Eatala Rajender | Gellu Srinivas Yadav Read more
నాగచైతన్యతో విడాకులు తీసుకుని వరుసగా వార్తల్లో నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వే... Read more
విజయదశమి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున చేసుకుంటా ము. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏమిటి? ఈ పండుగ మనకు రెండు విషయాలను ఎప్పుడు ప్రభోదిస్తూవుంటుంది 1) విజిగీషీ ప్రవృత్తి 2)సంఘటిత... Read more
దేశంలో ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నింటినీ హిందూ సమాజానికి తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. నాగపూర్ లో జరిగిన ఇక్... Read more
ఇస్లామిస్టులు, ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మావోయిస్టులతో పాటు…వివాదాస్పద వ్యక్తులు, సంస్థల జాబితాను ఫేస్ బుక్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఉగ్రవాద వ్యాప్తికి కొందరు వ్యక్తులు, సంస్థలు ఫేస్... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 10th October 2021| MyindMedia Read more
వివాహం కోసం హిందూయువత మతంమారడం సరికాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. పెళ్లి అనేచిన్న కారణాలతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వధర్మం, సంప్... Read more
బొగ్గు గనుల్లో బొగ్గు ఉంది కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుకి కొరత ఏర్పడింది. దాంతో సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు 50% విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఢిల్లీ కి సంబంధించి ఒక... Read more
జమ్మికుంట మండలంలోని శ్రీరాములపల్లె, కనగర్తి గ్రామాల్లో ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు ఆమెకు స్వాగతంపలికారు. బతుకమ్మలతో ఎదురెళ్లారు.. ముందుగా గ... Read more
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపే. ఈసారి అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింప... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
బజరంగ దళ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 1990దశకంలోలాగే హిందువుల్ని లక్ష్యంగా చేసుక... Read more
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. హుజూరాబాద్ లో గ... Read more
సొనాల రామాలయం లో రామ చిలకల సందడి.. Read more
నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పే... Read more
సమంతా, నాగచైతన్య విడిపోయారు. తాము ఇకమీదట కలిసిఉండబోవడంలేదని, విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదిగ్గా ఇద్దరూ ప్రకటించారు. ‘ఇకనుంచి మేం భార్యాభర్తలుగా ఉండం. బాగాఆలోచించి, చర్చించ... Read more
అఖిలాభారతీయ భజరంగ్ దళ్ 2రోజుల సమావేశాలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రారంభం జరిగాయి అని రాష్ట్ర ల ప్రముక్ సహా ప్రముఖులు పాల్గొన్నారు Read more
బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందకు హుస్నాబాద్ వెళ్ళిన ఈటల రాజేందర్. బోజనసమయం కావడంతో హుస్నాబాద్ దారిలో పోలాలమద్య చెట్టుకిందనే భోజనం చేసిన నేతలు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ... Read more
ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో హుజూరాబాద్ లో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఎన్నిక అ... Read more
హుజూరాబాద్, బద్వేలు అసెంబ్లీ స్థానాలు సహా దేశవ్యాప్తంగా ఖాళీఅయిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలల్లోని మూడు పార్లమెంట్ , 30 అసెంబ్లీ స్థానాలక... Read more
సరస్వతీ శిశుమందిరాల్లో చదువుతున్న విద్యార్థుల్లో మత విద్వేషాలు పెంచుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలల హక్కుల పరిరక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. పాఠశాలల... Read more
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టియాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. గం... Read more
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్పూర్ లోని కైలాష్ నగర్ టీకా సెంటర్ ని బీజేపీ నాయకులు సందర్శించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచిత టీకా, 5 కేజీ ల బియ్యాన్ని మోదీసర్కారు ఇస్తుందని సుహ... Read more
ప్రకాశ్ రాజ్ కు ఓటేయవద్దు – తెలంగాణ ఆర్టిస్టులను గెలిపించుకుందాం : సీవీఎల్
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు అస్సలే ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు సీవీఎల్ నర్సింహారావు. ప్రకాశ్ రాజ్ కు దేశం మీద గౌరవం లేదని..రాముడంటే భక్తి లేదని… రాముడ్ని సేవించే కోట్లాదిమంది మనోభ... Read more