‘ది కశ్మీర్ ఫైల్స్’ పై బీబీసీ అక్కసు – ఒక వ్యక్తి అభిప్రాయాన్ని కశ్మీరీ హిందువులందరి గొంతుకగా ప్రసారం
33 ఏళ్లనాటి కశ్మీరీ హిందువుల ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ నాటి వాస్తవపరిస్థితిని కళ్లకుకడుతోంది. సినిమాకు విశేష ఆదరణ వస్తుండడం, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అ... Read more
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్..ఇవాళ పలువురిని కలిశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ మెడికల్ (Confluent Medical)... Read more
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. ప్రజలు ఇళ్లల్లో వాడే కరెంటుకు ప్రస్తుత చార్జీలపై... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
తెలంగాణకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ. సీజే ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్స్ మేరకు 10మంది న్యాయమూర... Read more
సికింద్రాబాద్ బోయగూడలో ఘోరప్రమాదం – ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి సజీవ దహనమైన 11మంది వలసకూలీలు
సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా... Read more
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిపట్ల భారత వైఖరిని క్వాడ్ సభ్య దేశాలు సమర్థించాయి.వివాదానికి ముగింపు పలకడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగిస్తున్నందున అందరూ సంతోషంగా ఉన్నారని ఆస్... Read more
దేశంలోనే పొడవైన టన్నెల్ రోడ్ హైదరాబాద్ లో రాబోతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్ టన్నెల్ను నిర్మి... Read more
జపాన్ ప్రధానికి అరుదైన కానుక – రాజస్థాన్ ప్రత్యేక కళారూపం ‘కృష్ణపంఖీ’ బహుకరించిన మోదీ
విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సం... Read more
బుల్డోజర్. యూపీ ఎన్నికల్లో నాయకుల కంటే ఎక్కువగా ఈ పేరు వినిపించింది. యోగీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాళ్లను ఖాళీచేయించారు. అనేక అక్రమ నిర్మాణాలని బుల్డోజర్... Read more
భారత్ కు చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో పీఎం ఉజ్వల యోజన కారణంగా ఒక్క ఏడాదిలోనే ప్రతి ఇంటిలో వంటింట్లో వెలువడే పొగ కారణంగా సంభవించే మరణాల రేటు 13 శాతానికి తగ్గిందని త... Read more
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తం నెలకొంది. స్థానిక అంబేద్కర్ నగర్లో శివాజీ మహా రాజ్ విగ్రహ స్థాపనను పోలీసులు అడ్డుకున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని… లేకుంట... Read more
జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా – చొరబాట్లు, పేలుడుపదార్థాల అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి
పీవోకేలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే అంశ... Read more
ఫాంహౌస్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం – ముందస్తు ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
థర్డ్ ఫ్రెంట్ అంటూ హడావుడి చేస్తూ సమయం దొరికినప్పుడల్లా కేంద్రంపై, మోదీపై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సహచరులకు ఫోన్ చేసి ఉన్నపళంగ... Read more
హిందీలో విడుదలై సంచలనం రేపుతున్న ది కశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శలు, వివాదాలూ చుట్టుముడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఉద్రిక్తం నెలకొంది. సినిమా చూస్తూ కొంద... Read more
బోథ్, పొచ్చేర క్రాస్ రోడ్ వద్ద శ్రీ మాధవ సేవా సమితి (RSS) అధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు..
శ్రీ మాధవ సేవా సమితి(RSS) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో బలరాం జాదవ్ గారి (తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సహకారంతో బోథ్ మండలంలో స్థానిక బోథ్ ప్రయాణ ప్రాంగణంలో, పొచ్చేర ఎక్స్... Read more
ఈ నెల 15వ తేదీ నుంచి అకడమిక్ ఇయర్ చివరిరోజు వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్నం 12:30గం.ల వర... Read more
తెలంగాణ అసెంబ్లీ లో 5వ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ... Read more
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లుగా విధుల్లో ఉన్న తమను ప్రభుత్వం తిలగించటం అన్యాయమని వాపోయారు.... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఆయనకు గుండె, కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు చేశారు... Read more
బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. రెండోసారి సీఎం వ్యక్తిగా యోగీ రికార్డ్ క్రియేట్ చేశారు..1985 తర్వాత యూపీలో ఎవరూ రెండోసారి ముఖ్యమంత్రి కాలేదు.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి నారయణ... Read more
తెలంగాణలో ఉద్యోగాల జాతర – 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్న ప్రభుత్వం – అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసి... Read more
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ – హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్ప... Read more
బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి... Read more
సోనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2003-2004 బ్యాచ్ విద్యార్థులు కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకున్... Read more