ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యులలో వ్యత్యాసం ఉండకూడదని.. సమానంగా జీతభత్యాలు ఉండాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. “జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) పథకం కింద అల్లోపతి, దంత... Read more
మా మేనమామ అనుకుని మరో పండిట్ ను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు – నాటి ఘోరకలి గురించి సోషల్మీడియాలో షేర్ చేసుకుంటున్న పండిట్లు
ది కశ్మీర్ ఫైల్ ద్వారా వాస్తవాలు బయటకొచ్చిన నేపథ్యంలో 33 ఏళ్లనాటి బాధితులు ఆసమయంలో తాము పడిన వేదనను సోషల్మీడియా వేదిగ్గా వెల్లడిస్తున్నారు. నాటి ఊచకోతకు ప్రత్యక్షసాక్షి ఆనాటి రాత్రి కశ్మీర్... Read more
కశ్మీర్ హిందువుల జ్ఞాపకార్థం మొక్కలు నాటిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, వివేక్ అగ్నిహోత్రి – మొక్కలకు శారదా,శివ, శ్యామ్ పేర్లు
కశ్మీర్ మారణహోమంలో బలైన హిందువులకు దేశప్రజలు తమకు తోచినరీతిలో నివాళులు అర్పిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ద్వారా వాస్తవ చరిత్రను తెలుసుకున్నామంటూ ఉద్వేగం చెందుతున్నారు. మధ్యప్రదేశ్ విది... Read more
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫిష్-ఇన్ – సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి శ్రీ కేటీఆర్ తో జరిగిన... Read more
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం – అండమాన్-నికోబార్ దీవుల్లో పరీక్షించిన రక్షణశాఖ
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ శాఖ. ఉపరితలం నుంచి ఉపరితలంలోని ప్రయోగించగల ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో చేపట్టింది ఆర్మీ. నిర్దేశిత లక్... Read more
నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లో ఏవియేషన్ షో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా షోను ప్రారంభించారు. వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఇవాళ మొదలైన ప్రదర్శన నాలుగురోజులపాటు... Read more
తన రక్తంతో ‘ది కశ్మీర్ ఫైల్స్ ‘ పోస్టర్ వేసిన ఆర్టిస్ట్ – మంజుసోనికి వివేక్ అగ్నిహోత్రి కృతజ్ఞతలు
కశ్మీరీ హిందువుల ఊచకోత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ ఎంతగా ప్రజాదరణపొందుతోందో అంతగా విమర్శలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. కశ్మీరీ పండిట్లు సహా హిందువులపై నాడు సాగిన అకృత్యకాండను తెరమీ... Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా.. మొదటగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్’ పై బీబీసీ అక్కసు – ఒక వ్యక్తి అభిప్రాయాన్ని కశ్మీరీ హిందువులందరి గొంతుకగా ప్రసారం
33 ఏళ్లనాటి కశ్మీరీ హిందువుల ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ నాటి వాస్తవపరిస్థితిని కళ్లకుకడుతోంది. సినిమాకు విశేష ఆదరణ వస్తుండడం, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అ... Read more
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్..ఇవాళ పలువురిని కలిశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ మెడికల్ (Confluent Medical)... Read more
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. ప్రజలు ఇళ్లల్లో వాడే కరెంటుకు ప్రస్తుత చార్జీలపై... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
తెలంగాణకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ. సీజే ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్స్ మేరకు 10మంది న్యాయమూర... Read more
సికింద్రాబాద్ బోయగూడలో ఘోరప్రమాదం – ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి సజీవ దహనమైన 11మంది వలసకూలీలు
సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా... Read more
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిపట్ల భారత వైఖరిని క్వాడ్ సభ్య దేశాలు సమర్థించాయి.వివాదానికి ముగింపు పలకడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగిస్తున్నందున అందరూ సంతోషంగా ఉన్నారని ఆస్... Read more
దేశంలోనే పొడవైన టన్నెల్ రోడ్ హైదరాబాద్ లో రాబోతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్ టన్నెల్ను నిర్మి... Read more
జపాన్ ప్రధానికి అరుదైన కానుక – రాజస్థాన్ ప్రత్యేక కళారూపం ‘కృష్ణపంఖీ’ బహుకరించిన మోదీ
విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సం... Read more
బుల్డోజర్. యూపీ ఎన్నికల్లో నాయకుల కంటే ఎక్కువగా ఈ పేరు వినిపించింది. యోగీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాళ్లను ఖాళీచేయించారు. అనేక అక్రమ నిర్మాణాలని బుల్డోజర్... Read more
భారత్ కు చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో పీఎం ఉజ్వల యోజన కారణంగా ఒక్క ఏడాదిలోనే ప్రతి ఇంటిలో వంటింట్లో వెలువడే పొగ కారణంగా సంభవించే మరణాల రేటు 13 శాతానికి తగ్గిందని త... Read more
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తం నెలకొంది. స్థానిక అంబేద్కర్ నగర్లో శివాజీ మహా రాజ్ విగ్రహ స్థాపనను పోలీసులు అడ్డుకున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని… లేకుంట... Read more
జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా – చొరబాట్లు, పేలుడుపదార్థాల అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి
పీవోకేలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే అంశ... Read more
ఫాంహౌస్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం – ముందస్తు ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
థర్డ్ ఫ్రెంట్ అంటూ హడావుడి చేస్తూ సమయం దొరికినప్పుడల్లా కేంద్రంపై, మోదీపై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సహచరులకు ఫోన్ చేసి ఉన్నపళంగ... Read more
హిందీలో విడుదలై సంచలనం రేపుతున్న ది కశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శలు, వివాదాలూ చుట్టుముడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఉద్రిక్తం నెలకొంది. సినిమా చూస్తూ కొంద... Read more
బోథ్, పొచ్చేర క్రాస్ రోడ్ వద్ద శ్రీ మాధవ సేవా సమితి (RSS) అధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు..
శ్రీ మాధవ సేవా సమితి(RSS) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో బలరాం జాదవ్ గారి (తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సహకారంతో బోథ్ మండలంలో స్థానిక బోథ్ ప్రయాణ ప్రాంగణంలో, పొచ్చేర ఎక్స్... Read more
ఈ నెల 15వ తేదీ నుంచి అకడమిక్ ఇయర్ చివరిరోజు వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్నం 12:30గం.ల వర... Read more