వ్యవసాయ రుణాల మాఫీ, పాత పెన్షన్ వ్యవస్థలను పునరుద్ధరించడం, ఉచిత హామీలను రాష్ట్రాలు అందించడం ఆందోళన కలిగించే విషయం అని SBI రీసెర్చ్ ఏప్రిల్ 18 నాటి నివేదికలో తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల దేశం... Read more
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
ఘనంగా హనుమజ్జయంతి – కాషాయమయమైన భాగ్యనగరం – వీహెచ్పీ, బజరంగదళ్ భారీ ర్యాలీ-ఆకట్టుకున్న మహిళల బైక్ ర్యాలీ
హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరం కాషాయమయమైంది. నగరంలో ఎక్కడచూసినా కాషాయ జెండాలే. ఇక వీహెచ్పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి టాడ్ బన్ వరకు హనుమాన్ ర్యాలీ వైభవంగా సాగింది. ప్రధాన... Read more
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టుకు పోటెత్తిన భక్తులు – నిన్న రాత్రి నుంచి లక్షమంది దర్శించారని అంచనా
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి కావడంతో పెద్దసంఖ్యలో ఆంజనేయ మాలధారులు కొండకు తరలివచ్చారు. అర్థరాత్రినుంచే దీక్ష విరమణలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ను... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య-పోలీసుల వేధింపులే కారణం అంటున్న పార్టీ నేతలు, కుటుంబసభ్యులు
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపుతోంది. అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన సాయిగణేశ్ పురుగుల మందు తాగి చనిపోయాడు. గురువారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగ... Read more
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ-కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు-గతనెలలో రాహుల్, ప్రియాంకనూ కలిసిన పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లి... Read more
బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ కేడర్లో జోష్ నింపుతోంది. కాస్త విరామం తరువాత పార్టీలోకి భారీఎత్తున వలసలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన డా. కె మల్లికార్జన రెడ్డి... Read more
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆలంపూర్ మండలం ఇమ్మాపూర్ నుంచి ప్రారంభమయింది. రెండో రోజు యాత్రలో బండి సంజయ్ తోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజె... Read more
ఆదిలాబాద్ లో పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నల నిధి పుస్తకాలను రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారు పంపిణీ చేశారు. గతంలో పదో తరగతి విద్యార్థులకు11 పేపర్లు ఉండేవి, ప్రస్తుతం ఆరు పేపర్లకు కుదించడ... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
అలంపురం నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర – టీఆర్ఎస్ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్న సంజయ్
అలంపూర్ నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రారంభించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భ... Read more
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం – అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని అడ్డుకున్న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రిని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ... Read more
ఆదిలాబాద్ లోని భోథ్ మండలంలో కుచులాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాదవ్ మాట్లాడుతూ “బహుముఖ... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ... Read more
111 జీవో ఎత్తివేత, కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలు, యూనివర్సిటీ పోస్టుల భర్తీ – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం వివరాలు వెల్లడించారు సీఎం. ఎప్పటినుంచే చర్చలో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తూ కేబ... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
జాతీయ భావన, సదాచారంతో విద్యార్థులను తీర్చుదిద్దుతున్న విద్యాసంస్థలు శ్రీసరస్వతీ శిశుమందిరాలు. దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఏటా లక్షలాది విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందిస్తున్నాయి.... Read more
తెలంగాణ సర్కారుకు మరో ఎదురుదెబ్బ – జీవో నెంబర్ 402 ను సస్పెండ్ చేసిన హైకోర్టు – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైకోర్టులో రాష్ట్ర సర్కారుకు మరో ఎదురుదెబ్బ. టీచర్ల బదిలీల అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 402 ను రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వు... Read more
మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... Read more
రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె ది... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more
రామకోటి రాసిన సోనాల రచనలో యువత, విద్యార్థులు – శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో రామకోటి రచన
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో విద్యార్థులు రామకోటిరాశారు. శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఈ రామకోటి రచన కొనసాగుతోంది. రామనామ మే సర్వ పాప హరణమని..అందుకే ఈ కార్యక్రమం తలప... Read more
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి-కిషన్ రెడ్డి
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పోవుడు, బీజేపీ వచ్చుడేనని అన్నారు. పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్... Read more