యూపీ గోరఖ్ నాథ్ మఠం దగ్గర కత్తితో దాడియత్నం చేసి, లోపలకు వెళ్లేందుకు యత్నించిన అహ్మద్ ముర్తజాకు ఐసీస్ తో సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఉగ్రసంస్థకు ముర్తజా సహా పలువురు నిరంతరం నిధ... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే తాజాగా అలాంటి కామెంటే చేశారు ప్రెసిడెంట్ బైడెన్. భారత్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువ... Read more
ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి అక్కడినుంచే మాట్లాడిన ఆయన… 20 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులక... Read more
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు : కేటీఆర్ – హైదరాబాద్ లోనే అవేం లేవు : బొత్స
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ క... Read more