రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పలు పార్టీలతో సమావేశం అవుతున్నారు.ఈ మేరకు ఒకరిద్దరు మినహా ముఖ్యమ... Read more
పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారన... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు ‘అగ్నిపథ్’ పథకానికి ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువతను 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చ... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ప్రాంతీయ భాషల్లో న్యాయ బోధనపై సిఫార్సుల కోసం కమిటీని ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశంలోని ప్రాంతీయ భాషలలో న్యాయ విద్యను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడికి తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్ల... Read more
భారతీయ చరిత్రకారులు అహోంలు, పల్లవులను పట్టించుకోలేదు… కేవలం మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు : అమిత్ షా
చోళులు, పల్లవులు, అహోంలు సహా అనేక ప్రముఖ రాజవంశాలను చరిత్రకారులు విస్మరించారని.. కేవలం మొఘలులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధానిలో ‘మహారాణా: సహస్త్ర... Read more
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు నెలల క్రితం లైంగిక దాడికి గుర... Read more
‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నా... Read more
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగం – ఎంఐఎం చీఫ్ పై అసదుద్దీన్ పై డిల్లీ పోలీసుల కేసు
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లోని ఇ... Read more
భారత రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18 పోలింగ్ జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25వ తేదీలోగా... Read more
వందేభారత్ రైళ్ల కోసం ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయం
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సజావుగా నడపడంకోసం.. ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది.ఇప్పటికే ఉన్న 1×25 KV ట్రాక్షన్ సిస్టమ్ నుండి అప్గ్ర... Read more
కాశీ విశ్వనాథ మందిరం ఆలయ శిఖరం, ప్రధాన దర్వాజాలకు బంగారు పూత పనులు పూర్తయ్యాయి. బయటి గోడల పునరుద్ధరుణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ శిఖర దిగువ భాగం తాపడం కోసం 23 కిలోల బంగారాన్ని ఉపయోగిం... Read more
నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువైనల్ కోర్టుకు పోలీసుల విజ్ఞప్తి -జూబ్లీహిల్స్ రేప్ కేసు అప్డేట్స్
హైదరాబాద్ లో సంచలనం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. అమ్నేషియా పబ్ కు వ... Read more
నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ‘‘జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలన... Read more
అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి గుడ్ బై రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన మహిళాజట్టు కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అ... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాల డిమాండ్ – నూపుర్,జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికేం సంబంధమంటూ భారత్ కౌంటర్
నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవ... Read more
హిందూ దేవత నగ్న చిత్రాన్ని పెయింటింగ్ వేసిన MF హుస్సేన్కు పౌరసత్వం – ప్రవక్తను ఏదో అన్నందుకు కలత చెందిన ఖతార్
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ఖతార్లోని భారత రాయబారిని పిలిపించి.. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఖండించింది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నేత... Read more
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల అరబ్ కంట్రీస్ లో భారత్... Read more
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మైనర్ పై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్లోని ఓ పబ్ సమీపంలో మే 28న 17 ఏళ్ల బాలికపై కారులో ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ ద... Read more
ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నా... Read more
భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెన్నైలో సందడి చేశారు. ది హిందూ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పత్రిక ఎడిటర్ తో ముఖాముఖి చర్చలు జరిపారు. సురేష్ నంబాత్, సహా ఇతర సిబ్బందితోనూ గంటలప... Read more