ఉచితాల సంస్కృతి సరికాదు-అలాంటి తాయిలాలు ఇచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మోదీ
ఓట్లకోసం, అధికారం కోసం ప్రజలకు ఉచితాలిచ్చే పద్ధతి సరికాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అది దేశాభివృద్ధికి చాలా ప్రమాదమనీ ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేర... Read more
జమీర్ మృతదేహం లభ్యం – వరద వార్తల కవరేజ్ కి వెళ్లి కారుతోపాటు కొట్టుకుపోయిన రిపోర్టర్
జగిత్యాల జిల్లాలో వరద వార్తలు కవర్ చేసేందుకు వెళ్లి గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యమైంది. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం నాలుగు రోజుల తరువాత గుర్తించింది. చెట్లకొమ్మల్లో అత... Read more
ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి – చెప్పులదండ వేసేందుకు యత్నం – దాడిని ఖండించిన బీజేపీ
గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ద్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి వెళ్త... Read more
అమెరికాలో రట్జర్స్ రీసెర్చ్ గ్రూప్ సోషల్ మీడియా మరియు ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో హిందూఫోబియా పెరుగుదల నిజమే అని గుర్తించారు. రట్జర్స్ యూనివర్శిటీ-న్యూ బ్రున్స్విక్ (NC ల్యాబ్)లోని నెట్... Read more
అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో ఐదోస్థానంలో కేసీఆర్ – ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక
అత్యధిక క్రిమినల్ కేసులున్న మొదటి ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాట... Read more
ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరులో భాగంగా 75 రోజులపాటు దేశప్రజలందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. 18ఏల్లు నిండిన వాళ్లంతా జూలై 15న... Read more
ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్యపేరునే బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దక్షిణాదిలో విస్తరణపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఇక్కడివారికే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యం... Read more
మన చుట్టు ప్రక్కల దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది .. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏమీ బాలేదనే వార్తలు వింటున్నాము .. ఇక శ్రీలంకలో అయితే అధ్యక్షుడే పారి... Read more
గుండెపోటు వార్తలపై విక్రమ్ స్పందించాడు. మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్ల క్రియేటివిటీ చాలా బాగుందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన... Read more
తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఇక అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రాజెక్టులు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. పొచ్చెర, కుంటాల వంటి జలపా... Read more
దేశరాజధాని సర్వహంగులు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఇవాళ పరిశీలించారు. భవనంపై అశోకస్థంభాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్... Read more
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గోవులను వధించేందుకు తరలిస్తున్నారని, వెంటనే వాటిని ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పోలీసుల కళ్ళు కప్పి అనేక అక్రమ మార్గాల్లో ఆవులను చెక్ పోస్టులు దాట... Read more
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా – ఇకనుంచి షర్మిళకు అండగా ఉంటానని ప్రకటన
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి తిరుగుతున్న కుమార్తెకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పార్టీ ప్లీనరీ వేదిగ్గా ఈ విషయాన్ని... Read more
కాళీ డాక్యుమెంటరీపై ముదురుతున్న వివాదం – ఏం చేయలేరన్న మణిమేఖలై – లీనాకు ఉదారవాదుల మద్దతు
కాళీమాత పోస్టర్ పై చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. లీనా మణిమేకలై అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో... Read more
సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేద... Read more
నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు మద్దతు మరింత పెరుగుతోంది. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియకోసం పిటిషన్ మొదలైన 12 గంటల్లోపు 10 వే... Read more
నూపుర్ శర్మ మద్దతుదారులకు బెదిరింపులు ఆగడం లేదు. ఆమె ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్న కారణంగా ఇద్దర్ని ఇప్పటికే రాక్షసంగా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ఓ న్యాయవ... Read more
స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్ష... Read more
నూపుర్ కు మద్దతుగా రిటైర్డ్ న్యాయమూర్తులు,బ్యూరోక్రాట్లు,ఆర్మీ వెటరన్లు – న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరం
దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై... Read more
ఈరోజు 4 జులై 2022 న భాగ్యనగరంలోని జాగృతి భవనంలో నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో విప్లవాగ్ని అల్లూరి శ్రీ రామ రాజు 125వ జయంత్యుత్సవం జరిగింది. శ్రీచేంబోలు శ్రీ రామశాస్త్రి అధ... Read more
తెలంగాణకు ఎంతో చేస్తున్నాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం : విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మోద... Read more
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ప్రారంభమైంది. ఈ సభలో నరేంద్ర మోదీ, దేశ నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా పలు... Read more
తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కుటుంబ పాలనను అంతం చేస్తాం : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా
తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ నగరమంతా హడావిడిగా ఉంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్లు తమ పార్టీయే అధికారంల... Read more
సీఎం కేసీఆర్ దేశ ప్రధానిని అవమానించారు : మోదీని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడంపై ఆగ్రహించిన స్మృతి ఇరానీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ విమానాశ్రయానికి రాకపోవడంపై కేంద్ర మంత... Read more
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గాలోని మరో మత ప్రబోధకుడు..
హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్... Read more