అమెరికా కాన్సులేట్ , ఓయూ జర్నలిజం విభాగం నిర్వహణలో వర్క్ షాప్ – ఫ్యాక్ట్ చెక్ పై జర్నలిస్టులకు శిక్షణ
అమెరికా, భారతదేశాల ప్రజాస్వామ్యానికి తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం అని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని అమెరిక... Read more
రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతోంది. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. ఈనెల 7వ తేదీన నేతన్న బీమా ప... Read more
మాజీ సీఎం, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారో... Read more
శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల 25 ఏళ్ళ కుమార్తె తానియా కక్డే... Read more
తెలంగాణాలో రామగుండం NTPC వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం... Read more
దేశంలో భారీ విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో ముందువరుసలో ఉంది టీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో దాదాపు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. ఈసీకి ఆయా పార్టీలు ఇచ్చిన... Read more
ఆదిలాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న లేగదూడలను గోరక్షకులు పట్టుకున్నారు. రెండు లేగదూడలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో సోనాల, గుట్టపక్క తండా యువకులు వాటిని కాపాడారు. ఏలాంటి అనుమానం రాకుండా రెండు... Read more
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం పంపుహౌజ్ లోకి క్రేన్ సాయంతో దిగుతుండగా.. దానికి చెందిన ఒక వైర్ తెగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరొకరికి తీవ్ర... Read more
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికను మే 28న అమ్నీసియా పబ్ నుంచి కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఐద... Read more
మీరు రోడ్డుపై ప్రయాణించడానికి గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తున్నారా? అయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. బుధవారం సెర్చ్ ఇంజన్ దిగ్గ... Read more
తెలంగాణలోని ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు నిరసన చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2018లో ఆదిలాబాద్ సభలో సొనాల, సాత్నాల గ్రామాలను మండలాలుగా ఏర్పాటు... Read more
మనీలాండరింగ్ కేసుల్లో ఈడీకి ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు,... Read more
తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, త... Read more
తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. కొలీజియం సిఫారసు చే... Read more
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మ... Read more
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీలోని పార్టీ మాజీ ప్రత్యేక ప్రతినిధి మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్. ఇదొక్కటే కాక తెలంగాణ ప్రభుత్... Read more
స్వాతంత్ర్య దినోత్సవాల వేళ వచ్చే నెల ఆగస్ట్ 13 నుంచి 15 మధ్య భారతీయులంతా తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మువ్వన్నెల... Read more
అస్వస్థతకు గురైన ఓ విమాన ప్రయాణీకుడికి ప్రథమచికిత్స చేశారు తెలంగాణ గవర్నర్. డా. తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్ అని అందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వ... Read more
కోవింద్ కు మోదీ విందు – సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా జగన్ కు ఆహ్వానం – కేసీఆర్ కు అందని పిలుపు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన విందుకు విపక్షాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు.. ఈ విందులో ఉపరాష్ట్రపతి... Read more
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.భాగ్యనగరంలో కూడా ఉదయం నుంచీ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెగక కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్... Read more
68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం – ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కూడా జాతీయ అవార్డుల్లో తెలుగుసినిమా సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేక... Read more