ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను నేటినుంచి వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశ, విదేశాలకు చెందిన పలువురు ఇచ్చిన జ్ఞాపికలు సైతం ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ప్రధాని... Read more
న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంచాలని నిర్ణయించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈమేరకు రాజ్యాంగంలో సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఇటీవలే రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్... Read more
తెలంగాణ విమోచనకు 75 ఏళ్లు. నిరంకుశ నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతంలో తెలంగాణ విలీనం అయింది. బందూకులు పట్టిన వెట్టి బతుకులు నిజాంపై పోరుకు తొడగొట్టాయి. వేలాదిమంది బలిదానాల ఫలితంగా తెలంగాణ స్వ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం-హైదరాబాద్ సహా 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ 25 టీంలు హైదరాబాద్ లో తని... Read more
తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో సెప్టెంబర్ 13 ప్రత్యేకమైన రోజని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు… బీజేపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో సర్దార్ వల్ల... Read more
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈటలను సస్పెండ్ చేయాలంటూ సభావ్యవహారాల మంత్... Read more
మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్లో ఆరంభమయ్యాయ... Read more
ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జులను ప్రకటించిన బీజేపీ-తెలంగాణకు తరుణ్ చుగ్ కొనసాగింపు
]2024 పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జులను నియమించింది. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించ... Read more
సోషల్మీడియా కట్టడికి కేంద్రం సిద్ధం-తప్పుడు సమాచారం నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం
సోషల్మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి ఇక అడ్డుకట్ట పడనుంది. తప్పుడు సమాచా... Read more
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మె... Read more
హైదరాబాద్ నడిగడ్డన ప్రభుత్వం నడిపే నిమ్స్ లో స్టంట్లు వేస్తారు. బైపాస్ సర్జరీలూ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడినుంచీ అలాంటి అవసరాల కోసం సామాన్య రోగులు అక్కడికి విరివిగా వెళతారు. కాని ఆ ని... Read more
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద లక్షలాది మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది.న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్... Read more
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం-దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 36 చోట్ల సోదాలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ లో దాడులు జ... Read more
నిబంధనల పేరుతో హిందువుల పండుగలను కేసీఆర్ సర్కార్ అడ్డుకుంటోందని మండిపడ్డారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. హిందూ సమాజం అన్నీ గమనిస్తోందన్నారాయన. వైభవంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలను టీఆర్ఎస్ హయా... Read more
బీజేపీ ముక్త్ భారత్ కోసం పోరాడుదాం – ప్రజలు దీవిస్తే జాతీయరాజకీయాల్లోకి వెళ్తా-కేసీఆర్
తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.కేంద్రం అన్నిరంగాల్లో విఫలమై అంతటా మంటలు పెడుతోందని మండిపడ్డారు. నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించ... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర – కన్యాకుమారి నుంచి ప్రారంభం – యాత్రకోసం స్పెషల్ సాంగ్స్
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రక... Read more
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమైక్యతా వజ్రోత్సవాలట! వెంటనే జనించే ప్రశ్నలు- పోరాటం ఎవరితో? సమైక్యత ఎవరెవరిమధ్య? 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించినవారు క్రొత్తగా మన ప్రభుత్వాధిన... Read more
నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలు, మద్దత్తు ధరలు.. ధరలు భయంకరంగా పెరిగిపోయాయి అందరూ పోస్ట్స్ పెడుతున్నారు. నిజమే నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉండవు. ఎందుకంటే ఏ సం. కి ఆ సం. ఆహారధ్యాన్యాలక... Read more
పీ.కే. వివరించిన ప్రణాళిక ప్రకారం నీతీశ్ కుమార్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే గెలువగల అవకాశాలున్నాయి. అయినా ఆయన అందుకు ఇష్టపడక ప్రధానమంత్రి పదవి అనే కొండకే ఆశాపాశమనే వెండ్రుకను కట్టి లాగదల్చుకొన... Read more
షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను... Read more
బానిసత్వ గుర్తును చెరిపేస్తూ శివాజీ స్ఫూర్తిని నింపే రాజముద్ర – ఇండియన్ నెవీ సరికొత్త పతాక ఆవిష్కరణ
భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు.... Read more
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల... Read more