ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అసలే జరిగిందో తెలియక యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఒక్కసారిగా సర్వీస్ నిలిచిపోవడంతో డేటా ఆగిపోయిందా లేక ఇంకేమన్నా సమస్యా అంటూ అయోమయం చెం... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా – తన అవసరం పార్టీకి లేనట్టుంది – రాజీనామాలేఖలో బూర
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈమేరకు సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన పార్టీలో తనకు అవమానం జరిగిందని వాపోయిన నర్సయ్యగౌడ్... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ – బోయినపల్లి అభిషేక్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ తరలించిన సీబీఐ
డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభ... Read more
మునుగోడు బరిలో అధికారపార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – ఖరారు చేసిన కేసీఆర్
వచ్చే నెలలో జరిగే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకోసం అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నుంచి గెలి... Read more
దసరా సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి పార్టీ ఏకగ్రీవ... Read more
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ శ్రీమతి సంతోష్ యాదవ్ జీ, వేదికనలంకరించిన విదర్భ ప్రాంత మాననీయ సంఘచాలక్, నాగపూర్ మహానగర్ సంఘచాలక్, సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు, మాతలు, సోదరీమణ... Read more
ప్రధానిమోదీ హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే UNWGIC సమావేశాలకు మోదీ హాజరు కావల్సిఉంది. 120 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు ఆ కార్యక్రమంలో... Read more
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14... Read more
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతానూ కేంద్రం నిలిపేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాను నిలిపేసింది ట్విట్టర్. ఉగ్రవాదసంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై పీఎఫ్ఐ,... Read more
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా [PFI] ని అయిదేళ్ళ పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వెతకాల్సి ఉంటుంది.ఆ ప్రశ్నలు ఏమిటో ఒ... Read more
కేంద్ర ప్రభుత్వం తీపి కబరు – కేంద్ర ఉద్యోగులు, పేదలకు లబ్ది చేకూర్చే కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు సహా పేదలకు తీపికబురు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏను పెంచడంతో పాటడు… మరో మూడునెలల పాటడు పేదలకు ఉచిత రేషన్ అందించే… ప్రధాన మంత్రి గ... Read more
షాహిన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు పీఎఫ్ఐ కుట్ర – ఆల్ట్రా లెఫ్ట్ వింగ్, ఇస్లామిస్టులు కలిసి పన్నిన పన్నాగాలు ఎన్నో
తాజాగా నిషేధానికి గురైన పీఎఫ్ఐ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షాహీన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు ఆ సంస్థ కుట్రపన్నినట్టు తేలింది. దేశం మీద యుద్ధాన్ని ప్రకట... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న పీఎఫ్ఐ – దేశంలో కల్లోలం రేపడమే సంస్థ ప్రధాన ఎజెండా
భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధి... Read more
బాంబుల తయారీ కోర్సు, హైటెక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం-ఎక్కడికక్కడ హింసకు పీఎఫ్ఐ కుట్ర-నిఘా ఏజెన్సీ దాడుల్లో విస్తుగొలిపే ఆధారాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మ... Read more
పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నినట్టు తాజా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసిన సంగతి తెల... Read more
సొనాల లో శ్రీ రామాలయం లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాములోరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఇట్టి కార్యక్రమం 9 రోజులు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమం లో... Read more
టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు ఎంపీ అర్వింద్. కమీషన్లకే పనిచేయడం కేసీఆర్కు అలవాటైపోయిందన ఎనిమిదేళ్లుగా ఆయన పని ఇదేనని మండిపడ్డారు. రేపోమాపో జైల్లో చిప్పకూడు తినబోయే వ్యక్తి కొడ... Read more
సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న మనస్థాపంతో మరో వీఆర్ఏ గుండెపోటు తో చనిపోయాడు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ కు చెందిన 40ఏళ్ల రాజు స... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింద... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా ముందుగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సా... Read more
బీజేపీ నేతల జోకర్ ట్వీట్పై స్పందించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమే ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతల... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more