సామాజిక సమరసతా వేదిక మరియు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ నాగోబా మందిర ప్రాంగణంలో బిర్సా ముండా 147 వ జయంతి ఘనంగా జరిగింది. 37 గ్రామాల నుండి నల్గురు సార్మెడి పెద్దలు, 31... Read more
చికోటి కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడీ – మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం
క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... Read more
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కార్యక్రమం పూర్తైంది. పోలీసులు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియోనుంచి మహాప్రస్థానం వర... Read more
టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్కు గురైన కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చి... Read more
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు దాటితే కానీ ఏం చెప్ప... Read more
MIM రజాకార్ ఎజెండాను అమలు చేయడంలో బాగంగానే రాజాసింగ్ గారిపై అక్రమంగా PD యాక్టు కింద కేసు నమోదు చేసిన KCR ప్రభుత్వం రాష్ట్రంలో దారుసలాం ఎజెండాను అమలు చేయాలని చూస్తుంది. రాజాసింగ్ గారిప... Read more
ప్రగతిభవన్లా కాక రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. ఇప్పుడు ప్రొటోకాల్ గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని గతంలో తనకు ప్రొటోకాల్... Read more
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, విడుదల చేయాలంటూ…ఆయన భార్య ఉషాబాయి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం బెయి... Read more
గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ రైడ్స్ – మంత్రి కమలాకర్ ఇల్లు, కార్యాలయం సహా 30 చోట్ల సోదాలు
మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి... Read more
ఓఎంసీ కేసులు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ – ఆధారాలు లేనందున నిర్దేషిగా తేల్చిన ధర్మాసనం
ఓఎంసీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం క... Read more
హిందూ ధర్మ జాగరణ మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక రామాలయంలో కార్తీక దీపోత్సవం,తులసి దామోదర కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. నిర్మల్ నుండ... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రామచంద్రభారతి సహా ముగ్గురు నిందితులు సుప్రీంకు వెళ్లారు. ప... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో “యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ – ఎ కంపారేటివ్ స్టడి ” అనే అంశంపై ప్రొఫెసర్ S.B. ద్వారకానాథ్ గారి పర్... Read more
అక్కడక్కడా ఘర్షణలతో మునుగోడు పోలింగ్ ముగిసింది. పెద్దసంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన ఆరు గంటల తరువాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో బారులుగా దర్శనమిచ్చార... Read more
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటలవరకు 77.5 శాతం పోలింగ్ నమోదైంది. ఆరుగంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే పలు చోట్ల బారులు తీరిఉన్నారు. ఆరుగంటల వరకు క్యూలో ఉన్నఅందరికీ ఓటేసే అ... Read more
మునుగోడు ఎన్నికల వేళ రకరకాల ఫేక్ వీడియోస్, న్యూస్ వైరల్ అవుతున్నాయి. నిన్నటికి నిన్న మునుగోడు ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే చేసింది.అందులో టీఆర్ఎస్ గెలుస్తోందంటూ ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది.... Read more
మునుగోడు ఎన్నికకు సంబంధించి ప్రచారానికి గడువు ముగిసింది. అయితే ఈ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ సర్వే నిర్వహించిందని..అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోందని తేలిందంట... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. నిన్న పిల్లలతో పరుగులు తీసిన రాహుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మధ్యమధ్యలో ఎక్కడికక్కడ విద్యార్థి, కార్మిక, మేధావి, రైతు వర... Read more
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిమాండ్ కు నిందితులు – బీజేపీ పిటిషన్ పై హైకోర్ట్ స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ స్పందించింది. పోలీసుల దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. అలాగే 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.... Read more
కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం – విచారణ వేగవంతం చేసిన తెలంగాణ పోలీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెద్దమొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని బీజేపీవాళ్లు తమను ప్రలోభపెడ్తున్నా... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారధిగా ఖర్గే పదవీస్వీకారం, దీపావళి సందర్భంగా యాత్రకు మూడురోజులు విరామం ఇచ్చారు రాహుల్. తిరిగి బుధవారం యాత్ర ప్ర... Read more
ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అసలే జరిగిందో తెలియక యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఒక్కసారిగా సర్వీస్ నిలిచిపోవడంతో డేటా ఆగిపోయిందా లేక ఇంకేమన్నా సమస్యా అంటూ అయోమయం చెం... Read more