న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని..సీబీఐ విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీబీఐకి లేఖ రాసిన కవిత… వెబ్సైట్లో ఎఫ్ఐఆర్, ఫిర్యాదు అని ఉన్నట్టుందని….అయితే నిందితుల జాబితా... Read more
దేశంలో ఆరో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను ప్రధాని మోదీ ఈనెల 11న ప్రారంభించనున్నారు. ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు వందేభారత్ తిరగనుంది.... Read more
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీమార్పిడి సర్జరీ జరిగింది. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీ దానంచేశారు. సర్జరీకి కొన్ని క్షణాలముందు రోహిణి తన చిత్రాన్ని జతచేస్తూ తండ్రిపై తన ప్రేమ... Read more
కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదాం, మరో మహోద్యమానికి సిద్దం అవుదామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పిలుపునిచ్చారు.6వరోజు ప్రజాసంగ్రామ యాత్ర లో భాగంగా నిర్మల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ ర... Read more
థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం – విద్యార్థుల ఆందోళనతో భగ్గుమంటున్న హెచ్సీయూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన దుమారం రేపుతోంది. థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి చ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం రేపుతున్నవేళ తెలంగాణ బీజేపీ ఇంచార్జి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబ... Read more
గీతా జయంతి సందర్భంగా శ్రీసరస్వతి శిశుమందిర్ బాన్సువాడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బొప్పిడి భూమి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు భగవద్గీత అ... Read more
తెలుగు రాష్ట్రాలకూ వందే భారత్ – 2023 ఫిబ్రవరిలోగా నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్… 2023 ఫిబ్రవరి లోగా ఇక్కడకు రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ను నడపాలన్న ప్... Read more
పోలీసులకు సమాచారం లేదు, నిఘావ్యవస్థకు తెలీదు – హైదరాబాద్ లో అజిత్ దోవల్ రహస్య పర్యటన
జాతీయ భద్రతా సలహాదారు హైదరాబాద్ వచ్చారు. కొన్ని గంటలపాటు ఆయనిక్కడ ఉన్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా రహస్యంగా సాగింది. ఎందుకు వచ్చారు..ఎక్కడెక్కడ తిరిగారు..ఎవరిని కలిశారనేదానిపై ఎవరిదగ్గరా స... Read more
జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నవంబర్లో 1,45,867 కోట్ల జీఎస్టీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరింది. ఎగవేతలకు చెక్ పడడంతో పాటు వస్తు, సేవల వినియోగం కూడా విరివిగా పెరగడమే ఇందుకు కార... Read more
బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేప... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులో కూడిన బెయిల్ ఇచ్చి... Read more
కేసీఆర్ కుటుంబంపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల. కేసీఆర్ పాలనలో తెలంగాణ అఫ్ఘనిస్తాన్లా తయారైందని… కేసీఆర్ తాలిబన్ చీఫ్ లా, ఆయన వెంట ఉన్న నాయకులు తాలిబ... Read more
తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
తెలంగాణ విమోచనం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా….రాష్ట్రవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో యువసమ్మేళనం నిర్వహించారు. దక్షిణ మధ్యక్షేత్ర ధర్మజాగరణ్ ప్రముఖ్ అ... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
షర్మిల అరెస్ట్ పై విజయమ్మ ఆందోళన – వైఎస్సార్టీపీ నాయకురాలి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ ల... Read more
ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తుండగా షర్మిళ అరెస్ట్ – కార్లో ఉండగానే క్రేన్ తో లిఫ్ట్ చేసిన పీఎస్ కు తరలించిన పోలీసులు
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల కార్లో ఉండగానే అలాగే కారును క్రేన్ సాయంతో ల... Read more
బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పాదయాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సోమవారం ఆయన పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా... Read more
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ చార్జిషీట్ – ఏ1 గా సమీర్ మహేంద్ర, చార్జిషీట్లో లేని మనీష్ సిసోడియా పేరు
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో... Read more
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలో పారదర్శకత లేదు అని సుప్రీంకోర్టు జస్టిస్ KM జోసెఫ్ పేర్కొన్నారు. అంతే కాదు, ఆ నియామక కమిటీ లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు అయితే ఇంకా చాలా బాగుంటు... Read more
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
తాను సేవ చేస్తున్నా తప్ప వ్యాపారం చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద కుట్ర చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నా... Read more