బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేప... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులో కూడిన బెయిల్ ఇచ్చి... Read more
కేసీఆర్ కుటుంబంపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల. కేసీఆర్ పాలనలో తెలంగాణ అఫ్ఘనిస్తాన్లా తయారైందని… కేసీఆర్ తాలిబన్ చీఫ్ లా, ఆయన వెంట ఉన్న నాయకులు తాలిబ... Read more
తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
తెలంగాణ విమోచనం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా….రాష్ట్రవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో యువసమ్మేళనం నిర్వహించారు. దక్షిణ మధ్యక్షేత్ర ధర్మజాగరణ్ ప్రముఖ్ అ... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
షర్మిల అరెస్ట్ పై విజయమ్మ ఆందోళన – వైఎస్సార్టీపీ నాయకురాలి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ ల... Read more
ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తుండగా షర్మిళ అరెస్ట్ – కార్లో ఉండగానే క్రేన్ తో లిఫ్ట్ చేసిన పీఎస్ కు తరలించిన పోలీసులు
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల కార్లో ఉండగానే అలాగే కారును క్రేన్ సాయంతో ల... Read more
బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పాదయాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సోమవారం ఆయన పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా... Read more
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ చార్జిషీట్ – ఏ1 గా సమీర్ మహేంద్ర, చార్జిషీట్లో లేని మనీష్ సిసోడియా పేరు
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో... Read more
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలో పారదర్శకత లేదు అని సుప్రీంకోర్టు జస్టిస్ KM జోసెఫ్ పేర్కొన్నారు. అంతే కాదు, ఆ నియామక కమిటీ లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు అయితే ఇంకా చాలా బాగుంటు... Read more
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
తాను సేవ చేస్తున్నా తప్ప వ్యాపారం చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద కుట్ర చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నా... Read more
సామాజిక సమరసతా వేదిక మరియు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ నాగోబా మందిర ప్రాంగణంలో బిర్సా ముండా 147 వ జయంతి ఘనంగా జరిగింది. 37 గ్రామాల నుండి నల్గురు సార్మెడి పెద్దలు, 31... Read more
చికోటి కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడీ – మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం
క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... Read more
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కార్యక్రమం పూర్తైంది. పోలీసులు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియోనుంచి మహాప్రస్థానం వర... Read more
టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్కు గురైన కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చి... Read more
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు దాటితే కానీ ఏం చెప్ప... Read more
MIM రజాకార్ ఎజెండాను అమలు చేయడంలో బాగంగానే రాజాసింగ్ గారిపై అక్రమంగా PD యాక్టు కింద కేసు నమోదు చేసిన KCR ప్రభుత్వం రాష్ట్రంలో దారుసలాం ఎజెండాను అమలు చేయాలని చూస్తుంది. రాజాసింగ్ గారిప... Read more
ప్రగతిభవన్లా కాక రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. ఇప్పుడు ప్రొటోకాల్ గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని గతంలో తనకు ప్రొటోకాల్... Read more
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, విడుదల చేయాలంటూ…ఆయన భార్య ఉషాబాయి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం బెయి... Read more
గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ రైడ్స్ – మంత్రి కమలాకర్ ఇల్లు, కార్యాలయం సహా 30 చోట్ల సోదాలు
మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి... Read more
ఓఎంసీ కేసులు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ – ఆధారాలు లేనందున నిర్దేషిగా తేల్చిన ధర్మాసనం
ఓఎంసీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం క... Read more