టీఆర్ఎస్ , బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ తీసుకుంటానని సంజయ్ పదే పదే ఆరోపిస్తున్నారని..నిరూ... Read more
పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే సంక్షోభం చల్లారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైకమాండ్ దిగ్వ... Read more
డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులపై రోహిత్ స్పంద... Read more
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహి... Read more
`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను... Read more
ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది.... Read more
బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించారని..అందుకు అనుభవిస్తారంటూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మతతత్వాన్ని రెచ్చ... Read more
బండి సంజయ్ బ్రెయిన్ డ్యామేజైంది – అందుకే అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు : కవిత
బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు టీఆర్ఎస్ నాయకురాలు కవిత. ఆయన బ్రెయిన్ డామేజ్ అయిందని..అందుకే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని కవిత అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ, నాయకుడు ఎక్క... Read more
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పాత కేసుల పరిష్కార... Read more
కేంద్రంలో బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కే ఉందని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భారత రాష్ట్రసమితిని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో... Read more
రెండోరోజు షర్మిళ ఆమరణ దీక్ష- యాత్రకు అనుమతిచ్చేవరకు దీక్ష విరమించేది లేదన్న వైఎస్సార్టీపీ చీఫ్
వైఎస్సార్టీపీ నేత షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు.. అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను వదిలిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అంతవరకు దీక్ష విరమించబోనని పచ్చి... Read more
రాజకీయాలకు దూరంగాఉన్నా – ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని …నెలరోజుల ముందు అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన తరువాత ముందుకెళ... Read more
బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం – పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం – కుమారస్వామి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు హాజరు
తెలంగాణ రాష్ట్ర సమితి …భారత రాష్ట్ర సమితిగా పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది పార్టీ . పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్... Read more
హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకూ 31 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మాణం సాగనుంది. అంచనా వ్యయం 6వేల 250 కోట్లు కా... Read more
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారని ఆమె అన్నారు. తాజా విజయంతో ఎన్నో... Read more
కేంద్రంపై మరోసారి విరుచుకపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతకాని విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నినాదాలు తప్ప దేశానికి ఆ పార... Read more
వికారాబాద్ జిల్లాలో వింత శకటం – రీసెర్చ్ హీలియం బెలూన్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలికుంట్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలోని టైమ్ మిషన్ ను పోలినట్టు ఉండడంతో స్థానికులు దాన్ని విచిత్రంగా, ఆసక్తిగా చూశారు. పంటపొలాల్లో పడిన... Read more
సీపీఐ ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ కు ర్యాలీగా బయల్దేరిన పార్టీ శ్రేణులను ఖైరతాబాత్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పోలీసులు అంద... Read more
వారిని నిందితులుగా ఎలా చేరుస్తారు-ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసు... Read more
శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బ్రిడ్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.... Read more
ఆదివాసీ గూడేల్లో జోరుగా మత ప్రచారం-చిన్నపిల్లలను సైతం ప్రలోభపెడుతున్న మతమార్పిడి మాఫియా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ హిందూసంస్థలు ఎదుర్కొంటున్నా క్రైస్తవ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. బోథ్ మండలంలోని గ్రామాల్లో... Read more
రెండురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశాలు – సంగ్రామ యాత్ర కారణంగా హాజరుకాని బండిసంజయ్
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్ర... Read more
కేసీఆర్ తో , టీఆర్ఎస్ గూండాలతో తనకు ప్రాణహాని ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిళ. తానంటే కేసీఆర్కు భయం పట్టుకుందని, తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోలీసుల ద్వారా ఒత్తిడి... Read more