నవరసనటనాసార్వభౌముడిగా తెలుగుసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచార... Read more
కైకాల సత్యనారాయణ క్రుష్ణా జిల్లా, కౌతారంలో 1936 జూలై 25 న జన్మించారు. కైకాల సత్యనారాయణ. చదువు పూర్తయిన తరువాత రంగస్థలం లో నాటకాలు వేస్తూ సినిమా రంగ ప్రవేశం చేశారు. కథా నాయకుడిగా సిపాయి కూతుర... Read more
ఇద్దరు తెలుగుకవులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాలఆనంద్ రాసిన అకుపచ్చ కవితలు పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చింది.ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీ... Read more
అయ్యప్పదీక్షలో ఉన్న పోలీసులు చెప్పులేసుకుంటే సెక్యులరిజాన్ని వచ్చిన ముప్పేంటి? – వీహెచ్పీ
అయ్యప్ప, హనుమాన్ దీక్షలో ఉన్న పోలీసు సిబ్బందిని తెలంగాణ సర్కారు వేధిస్తోందని విశ్వహిందూపరిషత్ ఆరోపించింది. మాలలో ఉన్న సిబ్బంది చెప్పులు వేసుకోవాలని, జుట్టు, గెడ్డం కత్తిరించుకోవాలని డీజీపీ మ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరువాత ఎక్కువ లబ్దిపొందింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత! ఇదే లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు లబ్దిదారులు ఉన్నారు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వైఎస్సార్సీ... Read more
సీనియర్ల మధ్య సమన్వయం కోసం రంగంలోకి హైకమాండ్ – రెండుమూడు రోజుల్లో తెలంగాణకు దిగ్విజయ్ సింగ్
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాలకు తెరదించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి, సీనియర్ నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించారు పార... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తాజా చార్జిషీట్లో బీఆర్ఎస్ నేత కవిత పేరు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ట్వీట్ల వార్ మొదలైంది. కవితను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ట్వీట్ల యుద్ధం... Read more
ఢిల్లీ మద్యం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది ఈడీ. కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబింద... Read more
టీఆర్ఎస్ , బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ తీసుకుంటానని సంజయ్ పదే పదే ఆరోపిస్తున్నారని..నిరూ... Read more
పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే సంక్షోభం చల్లారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైకమాండ్ దిగ్వ... Read more
డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులపై రోహిత్ స్పంద... Read more
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహి... Read more
`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను... Read more
ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది.... Read more
బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించారని..అందుకు అనుభవిస్తారంటూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మతతత్వాన్ని రెచ్చ... Read more
బండి సంజయ్ బ్రెయిన్ డ్యామేజైంది – అందుకే అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు : కవిత
బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు టీఆర్ఎస్ నాయకురాలు కవిత. ఆయన బ్రెయిన్ డామేజ్ అయిందని..అందుకే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని కవిత అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ, నాయకుడు ఎక్క... Read more
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పాత కేసుల పరిష్కార... Read more
కేంద్రంలో బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కే ఉందని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భారత రాష్ట్రసమితిని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో... Read more
రెండోరోజు షర్మిళ ఆమరణ దీక్ష- యాత్రకు అనుమతిచ్చేవరకు దీక్ష విరమించేది లేదన్న వైఎస్సార్టీపీ చీఫ్
వైఎస్సార్టీపీ నేత షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు.. అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను వదిలిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అంతవరకు దీక్ష విరమించబోనని పచ్చి... Read more
రాజకీయాలకు దూరంగాఉన్నా – ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని …నెలరోజుల ముందు అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన తరువాత ముందుకెళ... Read more
బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం – పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం – కుమారస్వామి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు హాజరు
తెలంగాణ రాష్ట్ర సమితి …భారత రాష్ట్ర సమితిగా పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది పార్టీ . పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్... Read more
హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకూ 31 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మాణం సాగనుంది. అంచనా వ్యయం 6వేల 250 కోట్లు కా... Read more
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారని ఆమె అన్నారు. తాజా విజయంతో ఎన్నో... Read more
కేంద్రంపై మరోసారి విరుచుకపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతకాని విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నినాదాలు తప్ప దేశానికి ఆ పార... Read more