కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తం – మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కుటుంబాలతో రోడ్డెక్కిన అన్నదాత
కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పెద్దసంఖ్యలో రైతులు కుటుంబాలతో ర్యాలీగా తరలివచ్చారు.... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ లో నిర్మించిన బ్రహ్మకుమారీస్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాజస్తాన్ లోని మౌంట్ అబూ నుంచి వర్చువల్ గా దాన్ని ఆవిష్కర... Read more
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడుకానీ ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారని విమర... Read more
తరగతి గదులకు తాళం వేయడంతో ఆరుబయటే పాఠాలు వింటున్న దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ విద్యార్థులది. మావల మండలం బట్టి సావర్గాం పంచాయతీ దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాల రెండు అద్దెగదుల్లో స... Read more
సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేం, సునీల్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు : సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్ కీలకతీర్పు ఇచ్చింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని సునీల్ ను... Read more
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీ... Read more
సరస్వతీదేవిపై నాస్తికసంఘం నాయకుడు రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ బాసర బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులతో పాటు స్థానికులు నిరసనకు దిగారు. రాజేష్ పైన కూడా పీటీ యాక్ట్... Read more
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన బైరి నరేష్ తన నేరం ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్టు అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే డిసెంబర్ 19నాటి ఆ కార్యక్రమానికి పిల... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖరాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరిన రేవంత్ పత్తిధర, రుణమాఫీ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. రైతులను దళారీలు మోసం చేస్తు... Read more
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్ అరెస్ట్ – పీడీయాక్ట్ పెట్టాలని హిందూసంఘాల డిమాండ్
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిలభారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఓ వేదికనుంచి అయ్యప్పస్వామి... Read more
పవిత్రమైన హిందూ దేవి దేవతలను దూషిస్తూ ఘోరంగా అవమానించిన దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేస్తుంది. హిందూ దేవతలను అవమానించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోద... Read more
తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్ – పలువురు ఐపీఎస్ ల బదిలీలు-సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు
తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశా... Read more
నేటినుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడిసాయం రైతులకు అందింది. ఇక ఇప్పటికే రైతు బంధు పోర్టల్ ను ఓపెన్ చేసిన సర్కారు క్రమంగా వారి... Read more
మొన్న శ్రీశైల మల్లన్నను సేవించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లిన ఆమె..అక్కడినుంచి హెలికాఫ్టర్లో భద... Read more
మన సంస్కృతే భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి పరిరక్షణ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు – ద్రౌపది ముర్ము
మనిషి ఎంత స్థాయికి చేరుకున్నా తన మూలాలను, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐటీ సహా అన్ని రంగ... Read more
సంఘటన, సమైక్యంతోనే హిందుత్వం వర్దిల్లుతుంది – వీహెచ్పీ తెలంగాణ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి
సంఘటన.. సమైక్యతతోనే హిందుత్వం వర్ధిల్లుతుందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి , పండరినాథ్ అన్నారు. కులాలు, ప్రాంతాలు, పేద, ధనిక, నిమ్న, అగ్రవర్గాల అంతరాలు తొలగ... Read more
చేర్యాల జెడ్పీటీసీ అనుమానాస్పద మృతి – రక్తపు మడుగులో మల్లేశం – ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వాకింగ్ కు వెళ్లిన ఆయన…తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. చేర్యా... Read more
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం కొలువైన భ్రమరాంబామల్లికార్జులను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లిన ఆమెకు మంత్రులు కొట్టు సత్యనారాయ... Read more
రేషన్ కార్డు దారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. లబ్దిదారులకు ఉచితరేషన్ పథకాన్ని పొడిగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం తాజా నిర్ణయంమేరకు 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అమల్ల... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ తండ్రి చితికి నిప్పుపెట్టారు... Read more
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా సోనాలలోని వివేకానంద స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు రైతులను... Read more
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ , లోక్సభ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ... Read more
నవరసనటనాసార్వభౌముడిగా తెలుగుసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచార... Read more