బీఎల్ సంతోష్ , తుషార్ లకు 41 నోటీస్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజుతో స్టే గడువు ముగియడంతో స్టే పొడిగించాలని సంతోష్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయము... Read more
అక్రమ సంపాదనను దాచుకునేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఏం చేస్తే ఎక్కడ... Read more
11 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్పై తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ లేని కారణంగా విచారణ వాయిదా వేయాలని కేంద్రం తరుపు న్యాయవాది కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈనెల 27... Read more
లిక్కర్ పైసలు పంచుకునేందుకు ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ వచ్చి కేసీఆర్ ను కలిశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దేశంపై సీఎం కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని…నిన్నటి ఖమ్మం సభల... Read more
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. 50కి పైగా ప్రాంతాల్లో 35 టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి.తెల్లవారుజామున మూడు ఐటీ బృందాలు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన... Read more
కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకకు రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ సింగ్ మాన్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదగిరిగుట్ట నర్సింహస్వామిని దర్శించుకున్నా... Read more
మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లను హీరో ఎన్టీఆర్ కలిశాడు. టీమిండియా ఆటగాళ్లలో ఉన్న తన స్నేహితులను విందుకు ఇంటికి పిలిచిన నగరవాసి నజీర్ ఖాన్….ఎన్టీఆర్ ను సైతం ఆహ్వానించారు... Read more
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెడుతోంది. ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దక్షిణభారతదేశంలో ఇది రెండో ట్రైన్ కాగా… తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది.... Read more
అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ సంస్థలకు టీహబ్ చిరునామాగా మారిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో టీహబ్ ఒప్పందం చేసుకున్... Read more
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రా... Read more
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడ... Read more
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. శాంతకుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆమె గతంలో వైద్యారోగ్య శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు.... Read more
ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూ... Read more
సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ – సీఎస్ గా ఆయన కొనసాగింపును రద్దు చేసిన న్యాయస్థానం
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేడర్ కేటాయింపు వివాదంపై ఉన్నతి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకో... Read more
హిందూదేవుళ్లను దూషిస్తూ..పిల్లలకు కూడా అదే చెప్పిన ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ను సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో హిందూసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం మండల ఎంఈవో కార్యాలయా... Read more
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.నాయకులు జంపింగ్ లు వేగమయ్యాయి. బీఆర్ఎస్ నాయకత్వంపట్ల అసంతృప్తిగా ఉన్న… ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న... Read more
9.10 షెడ్యూల్లోని సంస్థల విభజనకు ఆదేశాలివ్వండి – సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్ర... Read more
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 18న జరిగే కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవిం... Read more
ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు – కామారెడ్డి కలెక్టర్ జీతేశ్ పాటిల్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ జీతేశ్ పాటిల్ వివరణ ఇచ్చారు. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ఎవరి భూములూ లాక్కోవడం లేదని అన్నారు. మాస్టర్ ముసాయిదా దశలోనే ఉందని…ఇంకా ఫైనల్ కాలేదని... Read more
జీతాలిస్తోంది టీఆర్ఎస్ కాదు, ప్రజలు – యూనిఫాం ఉన్నంతమాత్రాన బెదిరేదిలేదు – పోలీసులకు డీకే అరుణ వార్నింగ్
పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకేఅరుణ. పోలీసులు సైతం ప్రభుత్వం చెప్పినదానికల్లా తలూపడం మానుకోవాలన్నారు. జీతాలు ఇచ్చేది కేసీఆ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది... Read more
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం – రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండండి – కేసీఆర్ కు సంజయ్ సవాల్
ఆరునెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులు కూడా ముఖ్యమన్న సంజయ్…ప్రధాని మోదీ సైతం బూత్ అ... Read more
డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి బంద్డ – రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాగుభూములను మాస్టర్ ప్లాన్ జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు... Read more