బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హన్మకొండ కోర్ట్ డాకెట్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు. సంజయ్ పై ఆరోపణలు ఏంటని కోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్... Read more
భారతరాష్ట్రపతి ద్రౌపదిముర్ము సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించనున్నారు. ఏప్రిల్ 6,7,8 తేదీల్లో అసోంలో ఆమె పర్యటించనున్నారు. అందులో భాగంగా 8వతేదీన తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె సుఖోయ్... Read more
సిబిఐ, ED ఏకపక్ష దాడులు చేయకుండా అంటే సోదాలు,అరెస్ట్,రిమాండ్, బెయిల్ లాంటి అంశాల మీద మార్గ దర్శక సూత్రాలని ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.మొత... Read more
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రధానంగా చర్చించారు. నిర... Read more
ఈటల గురించి నోటికొచ్చింది వాగితే ఊరుకోం-బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలే అనుకుంటున్నారు : డీకేఅరుణ
ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలే అనుకుంటున్నారని అవే మాటలు ఈ... Read more