ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఏర్పడినందుకే బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని మండిపడ్డారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయ... Read more
మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆ... Read more
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి-9న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 15న వస్తానని కవిత లేఖ రాశారు. అయ... Read more
ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్... Read more
లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ స్పందించింది. కవిత కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఆరోపిస్త... Read more
ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్... Read more
పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు – ఆరోపణలపై ఆధారాలివ్వాలని రేవంత్ కు సిట్ నోటీసులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీకేజీతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన అందరినీ ఒక్కొక్కరిగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశ... Read more