సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి-9న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 15న వస్తానని కవిత లేఖ రాశారు. అయ... Read more
ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్... Read more
లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ స్పందించింది. కవిత కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఆరోపిస్త... Read more
ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్... Read more
తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్రహోంమంత్రి అమిత్షా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్... Read more
జోడోయాత్రకు భద్రత పెంచాలంటూ రేవంత్ పిటిషన్ – భద్రత కల్పిస్తున్నామన్న ప్రభుత్వం
తాను తెలంగాణ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రకు భద్రత పెంచాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.అయితే యాత్రకు తగిన భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయ... Read more