ఫలితాల కోసం http://tsbie.cgg.gov.in వెబ్సైట్ను చూడండి . హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. రాష్టర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం... Read more
ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి. అయ... Read more
అసలు ఈ పేరుతో ఒక పురాణం ఉంది అని కూడా ఈ తరంలో చాలా మందికి తెలియదు. పద్దెనిమిది ప్రధాన హిందూమత పురాణాల్లో ఇది ఒకటి. దీనిని ఆ కాల పరిభాషలో ‘పురాణం’ అని పేర్కొన్నారు కానీ ఇది నిజంగా... Read more
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే పూజలు, హోమాలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమ... Read more
హైదరాబాద్ లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు నీడ కనిపించని ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయన్నమాట. ఆ సమయం... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
వైఎస్సార్టీపీ నేత షర్మిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఆమె చేయి చేసుకోవడమే కారణం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులను కలిసి వినతిపత్రం... Read more
ఈటల గురించి నోటికొచ్చింది వాగితే ఊరుకోం-బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలే అనుకుంటున్నారు : డీకేఅరుణ
ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలే అనుకుంటున్నారని అవే మాటలు ఈ... Read more
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు – చేవెళ్లలో ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ లో పాల్గొననున్న హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్న విషయం తెలిసిందే.ఈన... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
స్టార్ హీరోలతో అన్నీ సూపర్ హిట్లే – మైత్రీ మూవీ మేకర్స్ లెక్క తేల్చేపనిలో ఐటీ – రెండోరోజూ సోదాలు
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు నిన్నసోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు రవిశంకర... Read more
కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ…ఇటీవలే పార్టీనుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మంజిల్లాకు చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారి ఎటువైపు? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జ... Read more
నారాయణపేట జిల్లా కలెక్టర్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారికి విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ గ... Read more
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. రాజధాని భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్బండ్ చెంత ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కే... Read more
ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ జైలు నుంచే మరో లేఖ విడుదల చేశాడు. లేఖతో పాటు కవితతో వాట్సప... Read more
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… బిఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం ముదురుతోంది. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్… ఇప్పటికే తిరుగుబాటు బా... Read more
SSC పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ డీసీపీకి ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ ను పోలీసులకు అందజేసిన ఈటల వారు అడిగిన సమాచారం ఇచ్చారు. పోలీసు నోటీసులో పేర్కొన్న ఫోన్ నెంబర్ నుంచి ఎలాంటి... Read more
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుమ... Read more
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తాము అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొందరు తమ స్వార్థం చూసుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కు... Read more
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు – తెలంగాణలో 11,300 కోట్ల పనులకు మోదీ శ్రీకారం
తెలంగాణ పర్యటనలో బిజీబీజీగా గడిపారు ప్రధాని నరేంద్రమోదీ. 11,300 కోట్ల పనులకు ఇవాళ ఆయన శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులతో పాటు… . సికింద్... Read more
పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు హిందీ పేపర్ ని ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. TSPSC లీకేజ... Read more
దేశాధినేతలను అయినా కలవొచ్చు కానీ సీఎంను కలవలేం : గవర్నర్ తమిళిసై..
తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర దేశాధినేతలనైనా కాలవొచ్చుకానీ.. ఈ రాష్ట్ర సీఎంను మాత్రం కలవలేమన్నారు. కొత్త సెక్రటేరియేట్ ప్రారంభ... Read more