2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా అదిలాబాద్ లో జరిగిన ఎన్నికల సభలో సొనాల గ్రామాన్ని మండలముగా ప్రకటించిన అప్పుడు కార్యరూపం దాల్చలేదు. 2018 నుండి ప్రారంభం అయిన మండల ఆందోళన 2023 వరకు సాగింది. సొన... Read more
మూడు రోజుల క్రితం వివాదాస్పద ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి తాజాగా మరో ట్వీట్ చేశారు. Read more
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్ఎల్పిఎఫ్)లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, కా... Read more
బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు మేడ్చల్ డీసీపీ సందీప్. Read more
ఓ సైకోను ఎమ్మెల్సీని చేసి...నాపైకి ఎగేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజలంతా పిచ్చోడు అని పిలిచే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ అండగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈటల. Read more
చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగాతెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అన్నారు. Read more
• తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం Read more
మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి అనుమతి నిరాకరించింది నేషనల్ మెడికల్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ బోర్డ్. Read more
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీ లో చేరారు. Read more
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. Read more
హుజురాబాద్ మండలం కనుకులగిద్దె గ్రామ సర్పంచ్, ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితుడు అయిన కొమరారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మృతివార్త తెలిసినవెంటనే ఈటల దంపతులు హుటాహుటిన కనుకులగిద్ద చేరుకున్నా... Read more
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు బిక్షమెత్తారు. Read more
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రారంభమైంది. Read more
అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాపడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీవర్షాలు, తుఫాన్ కారణంగా ఖమ్మం సభను వాయిదా వేసినట్టు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. Read more
తెలంగాణలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. Read more
కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిఅన్నారు. Read more
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ... Read more
నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని నిరుపేదలు లక్షల రూపాయలు వెచ్చి... Read more
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో స్థానిక జాలర్లతో కలిసి చేపలు పట్టారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. జ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను నిర్వహిస్తున్న సంగత... Read more
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని,కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని ఏబీవీపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ... Read more
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. Read more
వచ్చేఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మపురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Read more
వైరల్ అవుతున్న జితేందర్ రెడ్డి ట్వీట్ – దున్నపోతులకిచ్చే ట్రీట్మెంట్ నాయకులకు ఇవ్వాలన్న బీజేపీ నేత
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్ చర్చనీయాంశమైంది.దున్నపోతులను తన్ని ట్రాలీ ఎక్కిస్తున్న వీడియో జతచేస్తూ ఆయన ట్వీట్ చేశారు. Read more