ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడం లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక... Read more
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో విషాదం నెలకొంది. 24 గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందారు. నిన్న సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోదాం గడ్డ వద్ద బొల్లంపల్లి శ్యా... Read more
ఇటీవలే యూకే పర్యటన ముగించుకుని వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రికేటీఆర్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన జలవిజయాన్ని ప్రపంచ వేదికపై చాటేందుకు అమెరికా బయల్దేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత... Read more
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కరీంనగర్లో కొలువుదీరనున్నాడు. అందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి కేటాయించింది. రాష్... Read more
అమెరికాలోని టెక్సాస్లో ఓ దుండగుడు జరిగిన కాల్పులకు బలైన తెలంగాణ యువతి తాటికొండ ఐశ్వర్య మృతదేహం స్వదేశానికి చేరింది. 27 ఏళ్ల ఐశ్వర్య .. శనివారం తన స్నేహితుడితో కలిసి టెక్సాస్లోని ఓ మాల్కు... Read more
కొలువులు కావాలంటే కమలం రావాలి – పార్టీ కార్యవర్గ సమావేశంలో బండిసంజయ్
తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉం... Read more