ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
వరసపెట్టి ఒక్కో బహుళజాతి సంస్థ తమ ఉద్యోగులని తీసేస్తున్నాయి ! Lay Offs. ఆర్ధిక మందగమనం అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నదా? లేక ముందు జాగ్రత్తగా రాబోయే రీసెషన్ కి భయపడి ఇప్పటి నుండే... Read more
మోదీనే నెంబర్ వన్ – మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రధానికి 77 శాతం అప్రూవల్ రేటింగ్
ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా... Read more
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ – అభిషేక్, విజయ్ నాయర్ సహా ఏడుగురి పేర్లు చేర్చిన అధికారులు
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది. మొదటి అరెస్ట్ జ... Read more
isrభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. నవంబరు 26న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఏ... Read more
మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను త... Read more
మగవాళ్లు తోడు లేకుండా మహిళలెవరూ మసీదు ప్రాంగణానికి రావడానికి వీల్లేదు – డిల్లీ జామామసీదు నిర్ణయం
మగవాళ్ల తోడులేని ఒంటరి మహిళలకు మసీదులోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీలోని జామామసీద్ కమిటీ. ఒంటరి స్త్రీ మాత్రమే కాదు.. బృందంగా మహిళలు వచ్చినా మగవాళ్లు వెంట లేకుంటే…... Read more
డిల్లీమద్యం కేసులో సీబీఐకి చుక్కెదురు – అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో డిల్లీ కోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.మద్యం కుంభకోణ... Read more
ఎన్నికల కమిషనర్ నియామకం ప్రక్రియను ఒక్కరోజులో పూర్తిచేయడంపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఈసీల నియామకంపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఈసీ అరుణ్... Read more
తాను సేవ చేస్తున్నా తప్ప వ్యాపారం చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద కుట్ర చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నా... Read more
గాల్వాన్ మీకు హాయ్ చెప్తోందంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదాస్పదమై దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది నటి రిచా చద్దా. సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నట్టు ఆమె ట్వీట్ చేసిన సంగతి... Read more
భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం... Read more
డిల్లీ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆప్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో బయటపెట్టింది బీజేపీ. పార్టీ అభ్యర్థి ముకేష్ గోయెల్ ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది.... Read more
పార్వతీదేవి కాంతిమతి అంబాల్ గా , శివయ్యను నెళ్ళిఅప్పర్… నెల్లైఅప్పర్ అనే పేరుతో పిలిచే వీరి భవ్యమైన ఆలయాల సముదాయం : ‘తిరునెల్వేలి‘. లింగ రూపంలో ఉన్న శివుడిని నెల్లైయప్పర్ గ... Read more
వీరసావర్కర్ పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు – మహారాష్ట్రలో జోడోయాత్రను నిలిపేయాలని డిమాండ్లు
సావర్కర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీషర్లకు వీరసావర్కర్ భయపడ్డారని..వాళ్లకు సేవకుడిగా పనిచేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.అంతేకాదు తనకు క్షమాభిక్ష పెట్టాలని అర్జీలు పెట్టుకున... Read more
శ్రధ్దాను రాక్షసంగా పొట్టనపెట్టుకున్న ఆఫ్తాబ్ కు డిల్లీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఇప్పటికే విధించిన కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు మరికొంతకాలం రిమాండ్ కోరారు. ఆఫ్తాబ్ ను వీడియో క... Read more
శరీర భాగాలు శుభ్రం చేయడానికి 20వేల లీటర్ల నీటిని వాడిన ఆఫ్తాబ్-అపార్ట్ మెంట్ వాటర్ బిల్లు లభ్యం
శ్రద్ధా వాకర్ హత్యకేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శ్రద్ధను చంపి ఎవరూ గుర్తించకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అంతకుముందు ఆమె ముఖాన్ని తగులబెట్టినట్టు అంగీకరించాడు. ఇక... Read more
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ అమెజాన్ పెద్దఎత్తున ఉద్యోగులను పంపేందుకు సిద్ధమైంది. వ్యయం తగ్గించుకునేందుకేనంటూ కొంతకాలంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆవరుసలో తాజాగా అమెజా... Read more
సామాజిక సమరసతా వేదిక మరియు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ నాగోబా మందిర ప్రాంగణంలో బిర్సా ముండా 147 వ జయంతి ఘనంగా జరిగింది. 37 గ్రామాల నుండి నల్గురు సార్మెడి పెద్దలు, 31... Read more
చికోటి కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడీ – మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం
క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... Read more
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కార్యక్రమం పూర్తైంది. పోలీసులు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియోనుంచి మహాప్రస్థానం వర... Read more
గుజరాత్ లో ఎన్నికల వేళ ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈస్ట్ సూరత్ నుంచి పోటీలో ఉన్న కంచన్ జరివాలా కనిపించడం లేదంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతేకాదు నామినేషన్ ఉపసంహ... Read more
దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్స్ – తెల్లవారుజామున రెండింటికి వెళ్లి శరీరభాగాలు విసిరేసేవాడు
శ్రద్ధ హత్యకేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. శ్రద్ధతో మాత్రమే కాక పలువురితో అతనికి సంబంధం ఉన్నట్టు విచారణలో తే... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రధాని మోదీని కలిశారు రిషి సునాక్. జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బాలి నుసు దవా కన్వెన్షన్ సెంటర్లో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇ... Read more