రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి-పార్లమెంట్ ఆవరణలోని విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
అంబేద్కర్ వర్దంతి సందర్భంగా దేశం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. మహా పరినిర్వాస్ దివస్ గా ఆయన వర్దంతి దేశం జరుపుకుంది. పార్లమెంట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ర... Read more
ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో ఆదానీ పేరు – 60వేల కోట్లు విద్యం, వైద్యం, నైపుణ్యాభివృద్ధికోసం వెచ్చిస్తున్న ఆదానీ గ్రూప్
అపరకుబేరుడు దానకర్ణుడిగా నిలిచారు. ఆసియాలో పెద్దఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేసే వాళ్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. అందులో భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ పేరు దక్కించుకున... Read more
శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బ్రిడ్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.... Read more
ఆదివాసీ గూడేల్లో జోరుగా మత ప్రచారం-చిన్నపిల్లలను సైతం ప్రలోభపెడుతున్న మతమార్పిడి మాఫియా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ హిందూసంస్థలు ఎదుర్కొంటున్నా క్రైస్తవ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. బోథ్ మండలంలోని గ్రామాల్లో... Read more
మరోసారి భారీగా ఉద్యోగల కోతకు సిద్ధమైంది దిగ్గజ సంస్థ అమెజాన్. పదివేల మందిని తొలగించవచ్చని ప్రచారం జరిగినా ఆ సంఖ్య 20వేలు ఉండవచ్చని అంచనా. ఖర్చుల తగ్గింపులో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది... Read more
రెండురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశాలు – సంగ్రామ యాత్ర కారణంగా హాజరుకాని బండిసంజయ్
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్ర... Read more
కేసీఆర్ తో , టీఆర్ఎస్ గూండాలతో తనకు ప్రాణహాని ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిళ. తానంటే కేసీఆర్కు భయం పట్టుకుందని, తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోలీసుల ద్వారా ఒత్తిడి... Read more
ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిందన్న కేంద్రం తాజా నివేదిక కలకలం రేపుతోంది. స్మిగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం.. కేంద్ర బలగాలు ఎక్కువగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఏపీలోనే. 2021... Read more
న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని..సీబీఐ విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీబీఐకి లేఖ రాసిన కవిత… వెబ్సైట్లో ఎఫ్ఐఆర్, ఫిర్యాదు అని ఉన్నట్టుందని….అయితే నిందితుల జాబితా... Read more
పీవోకే పై కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. పాక్ అక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం అన్నారాయన. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అన్నివిధాలా బలహీనంగా... Read more
సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి వెళ్లి ఓటేసిన మోదీ – అంతకుముందు తల్లి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరిదశ పోలింగ్ ఇవాళ ముగిసింది.ప్రధాని మోదీ ఇవాళ అహ్మదాబాద్ లోని రాణిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి కొద్దిదూరంలో వాహనం నిలిపి అక్కడిను... Read more
దేశంలో ఆరో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను ప్రధాని మోదీ ఈనెల 11న ప్రారంభించనున్నారు. ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు వందేభారత్ తిరగనుంది.... Read more
హిందువుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోంలో కేసు నమోదు
హిందువులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కూడా అయిన బద్రుద్దీన్ హిందువులను కించపరిచే వ... Read more
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీమార్పిడి సర్జరీ జరిగింది. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీ దానంచేశారు. సర్జరీకి కొన్ని క్షణాలముందు రోహిణి తన చిత్రాన్ని జతచేస్తూ తండ్రిపై తన ప్రేమ... Read more
శ్రద్ధను హత్యచేసి తిహార్ జైల్లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ జైలు అధికారులను రోజుకో కోరిక కోరుతున్నాట్ట..నిన్న తోటిఖైదీలతో చెస్ ఆడిన ఆఫ్తాబ్…ఇవాళ తనకు చదువుకునేందుకు పుస్తకాలు అడిగాడు. నవలలు ఇవ్... Read more
కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదాం, మరో మహోద్యమానికి సిద్దం అవుదామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పిలుపునిచ్చారు.6వరోజు ప్రజాసంగ్రామ యాత్ర లో భాగంగా నిర్మల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ ర... Read more
త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా నావికాదళంలో అగ్నివీరుల నియామకం పూర్తైంది. అయితే మొట్టమొదటి సారి నావికాదళంలోకి మహిళలను తీసుకున్నారు. అగ్నిపథ్ కింద 3వేల మంది... Read more
థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం – విద్యార్థుల ఆందోళనతో భగ్గుమంటున్న హెచ్సీయూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన దుమారం రేపుతోంది. థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి చ... Read more
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతుండడంపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ నేతల వేధింపులే అందుకు కారణమని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే తెలంగాణ ప్రభుత... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం రేపుతున్నవేళ తెలంగాణ బీజేపీ ఇంచార్జి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబ... Read more
జపాన్, జర్మనీని దాటి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ – S&P గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ అంచనా
భారతదేశం జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని ప్రపంచ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థలు అయిన S&P గ్లోబల్ మరియు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తు... Read more
శ్రద్ధాను హత్య చేసిన తరువాత కొన్ని నెలలపాటు ఆమె ఫోన్ వాడిన ఆఫ్తాబ్ – నార్కోపరీక్షల్లో వెల్లడి
సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది.ఆమెను రాక్షసంగా పొట్టనపెట్టుకున్ ఆఫ్తాబ్…ఆ తరువాత కొన్నిరోజుల పాటు తన ఫోన్ నే వాడినట్టు తేలింది. శ్రద్ధా తల్ల... Read more
వైకుంఠ ఏకాదశి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఆ రోజు దేశవిదేశాలనుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటిఅసౌకర్యం కలగకుండా చూడాలని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందినీ ఆదేశించారు ఈవో ధర్మారెడ్డి.... Read more
భారత్ నాలో భాగం, భారతీయుడిగా గర్విస్తున్నా – పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ సుందర్ పిచయ్
భారత్ నాలో భాగమని…ఎక్కడున్నా…ఎక్కడికెళ్లినా దేశాన్ని తనతో తీసుకెళ్తానని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆ... Read more