రాజకీయాలకు దూరంగాఉన్నా – ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని …నెలరోజుల ముందు అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన తరువాత ముందుకెళ... Read more
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. తాజాగా గుజరాత్ లో పోలైన ఓట్లతో జాతీయపార్టీ అర్హత పొందింది ఆప్. ఆప్ ఆశయాలకు జాతీయ హోదా మరింత బూస్టప్ ఇస్తుందని పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ... Read more
బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం – పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం – కుమారస్వామి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు హాజరు
తెలంగాణ రాష్ట్ర సమితి …భారత రాష్ట్ర సమితిగా పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది పార్టీ . పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్... Read more
హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకూ 31 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మాణం సాగనుంది. అంచనా వ్యయం 6వేల 250 కోట్లు కా... Read more
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారని ఆమె అన్నారు. తాజా విజయంతో ఎన్నో... Read more
గుజరాత్ సీఎంగా భూపేంద్రపటేల్ పేరునే ఖరారు చేసింది అధిష్టానం. ఈనెల 12 ఆయన మరోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సీనియర్లు భూపేంద్ర ప్రమాణస... Read more
గుజరాత్లో అఖండ విజయం సాధించిన బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ను మాత్రం నిలుపుకోలేకపోయింది. ప్రభుత్వాలను మార్చే సెంటిమెంట్ అక్కడ ఉంది.ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార పార్టీని కాదని…ఈసారి కాం... Read more
డిల్లీతో ప్రస్థానం మొదలుపెట్టి పంజాబ్ లోనూ పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ…గుజరాత్ లో ఉనికి చాటుకుంది. మొదటిసారి 5 స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు గెలిచారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు... Read more
హిమాచల్లో అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు ఓటర్లు. రెండుసార్లు ఏ పార్టీని గెలిపించని ప్రజలు ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార బీజేపీని దింపేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. 68 స్థ... Read more
అటు గుజరాత్ లో భారీ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటోంది బీజేపీ. తాము చేసిన అభివృద్ధే మరోసారి అధికారాన్ని కట్టబెట్టిందంటున్నారు నేతలు. 1995 నుంచి బీజేపీనే అక్కడ గెలుస్తూ ప్రభుత్వాన్ని ఏలుతోంది. 1... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనాతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. అఖండ విజయం దిశగా అడుగుస్తోంది. ఆ క్రమంలో రికార్డుల మీద రికార్డులు. ఇప్పటివరకు 152 స్థానాల్లో ఆ పార్టీ విజయపతాకం... Read more
తెలుగురాష్ట్రాల్లో తన పర్యటన కోసం ప్రత్యేక వాహనం సిద్దం చేసుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తన కారవాన్ కు వారాహి అని పేరు పెట్టారు. పొలిటికల్ టూర్లకోసం మాత్రమే పవన్ దానిని వాడుతారని చెబుతు... Read more
కేంద్రంపై మరోసారి విరుచుకపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతకాని విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నినాదాలు తప్ప దేశానికి ఆ పార... Read more
ఆర్ముడ్ ఎయిర్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించారు. సాయుధ బలగాల పతాక దినోత్సవం ….సాయుధ బలగాల ధైర్యాన్ని, ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజు అని ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్... Read more
ఉగ్రవాదానికి కీలకం ఆధారంగా ఉన్నఆర్థిక తోడ్పాటును బ్రేక్ చేయాలని జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. మధ్య ఆసియా దేశాలకు చెందిన ఎన్ఎస్ఏలు, అధికారులతోజరిగిన సమావేశంలో దోవల్ మాట్లాడారు. టె... Read more
వికారాబాద్ జిల్లాలో వింత శకటం – రీసెర్చ్ హీలియం బెలూన్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలికుంట్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలోని టైమ్ మిషన్ ను పోలినట్టు ఉండడంతో స్థానికులు దాన్ని విచిత్రంగా, ఆసక్తిగా చూశారు. పంటపొలాల్లో పడిన... Read more
15ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ – ఎంసీడీని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ – చతికిలపడిన కాంగ్రెస్ట
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది ఆప్. 250 వార్డుల్లో 134 వార్డుల్లో ఆమ్ ఆద్మీ ఆభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలు దక్కించుకుంది.ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయ... Read more
సీపీఐ ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ కు ర్యాలీగా బయల్దేరిన పార్టీ శ్రేణులను ఖైరతాబాత్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పోలీసులు అంద... Read more
నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఈనెల పదోతేదీలోగా… ఇరుపక్షాలు లిఖితపూర్వక... Read more
బాబ్రీ కూల్చివేతను మరువం, మిమ్మల్ని క్షమించం – సోషల్మీడియా వేదిగ్గా ఓ వర్గం విద్వేషపు రాతలు
బాబ్రీకట్టడం కూల్చివేతకు నేటితో 30ఏళ్లు. 1992లో ఇదే రోజు కరసేవకులు రామజన్మభూమిలో బాబర్ అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆతరువాత అక్కడ రాముడి ఉనికి నిజమంటూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన... Read more
వారిని నిందితులుగా ఎలా చేరుస్తారు-ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసు... Read more
జీ 20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఏ బాధ్యత ఇచ్చినా చేపట్టి నెరవేరుస్తానని ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సదస్సు విజయ... Read more
నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న జీ20 నిర్వహణ సదస్సులో పాల్గొన్న బాబు డిజిటల్ నాలెడ్జ్ పై పలు కీలక సూచనలు చేశారు. దీంతో డిజిటల్ నాలెడ్జ్ విజన... Read more
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం ఆయాపార్టీలను కోర... Read more