కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూడిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. గతేడాది సోనియా కరోనాబారిన పడ్డారు. ఆప్పుడు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
ఢిల్లీ ప్రమాద ఘటనలో విస్తుగొలిపే విషయాలువెలుగుచూస్తున్నాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.ప్రమాదంలో చనిపోయిన అంజలి శరీరంపై 40 గాయాలున్నట్టు గుర్తించారు. యువతి శరీరం కారు చక్రాల్లో చ... Read more
నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ లో నిర్మించిన బ్రహ్మకుమారీస్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాజస్తాన్ లోని మౌంట్ అబూ నుంచి వర్చువల్ గా దాన్ని ఆవిష్కర... Read more
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడుకానీ ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారని విమర... Read more
తరగతి గదులకు తాళం వేయడంతో ఆరుబయటే పాఠాలు వింటున్న దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ విద్యార్థులది. మావల మండలం బట్టి సావర్గాం పంచాయతీ దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాల రెండు అద్దెగదుల్లో స... Read more
రాష్ట్రాలు చేసిన మతమార్పిడి నిరోధక చట్టాలపై దాఖలైన కేసుల వివరాలు ఇవ్వండి – సుప్రీంకోర్ట్
మత మార్పిడి నిరోధానికి వివిధ రాష్ట్రాలు తెచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసులస్థితిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉ... Read more
రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిషాలో మృతిచెందాడు. జగత్సింగ్ పూర్ జిల్లా పారాదీప్ పోర్టులోని ఓనౌకలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీగా గుర్తించారు.బంగ్లాదేశ్ చిట్టగాం... Read more
వివేకానంద హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదాపడింది. కోర్టు సమయం మించిపోవడంతో గురువారానికి విచారణకు సుప్రీం వాయిదా వేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ప్... Read more
సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేం, సునీల్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు : సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్ కీలకతీర్పు ఇచ్చింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని సునీల్ ను... Read more
తమిళనాడు నటి గాయత్రీ రఘురాం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఇక అన్నామలై సారథ్యంలో మహిళలకు ప్రాధాన్యత కాదుకదా …సమాన హక్కులు కూడా లేవని అ... Read more
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీ... Read more
సరస్వతీదేవిపై నాస్తికసంఘం నాయకుడు రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ బాసర బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులతో పాటు స్థానికులు నిరసనకు దిగారు. రాజేష్ పైన కూడా పీటీ యాక్ట్... Read more
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF…ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కీలక ప్రకటన విడుదల చేసింది. గతేఏడాది కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోన... Read more
పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 631 మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆ దేశాన్ని కోరింది. వారంతా భారతీయులని నిర్ధారణ కావడం, కారాగారవాసం ముగియడంతో స్వదేశానికి పంపాలని కేంద్ర... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్ట్
మాలేగావ్ పేలుళ్ల కేసునుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. 2008 సెప్టెంబర్లో జరిగి... Read more
108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. తుకాడోడీ మహారాజ్ నాగ్పూర్ విశ్వ విద్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సంవత్సరం మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధి కోసం... Read more
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన బైరి నరేష్ తన నేరం ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్టు అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే డిసెంబర్ 19నాటి ఆ కార్యక్రమానికి పిల... Read more
పెద్దనోట్ల రద్దును సమర్థించిన సుప్రీం కోర్ట్ – నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందన్న రాజ్యాంగధర్మాసనం
పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిచింది. 2016 నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖరాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరిన రేవంత్ పత్తిధర, రుణమాఫీ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. రైతులను దళారీలు మోసం చేస్తు... Read more
ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్ష మార్చి 27న – 12వ తరగతి పరీక్షా షెడ్యూల్ ను సవరించిన సీబీఎస్ఈ
సీబీఎస్ఈ 10.12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను సీబీఎస్ఈ తాజాగా రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు... Read more
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ – 172 మంది ఉగ్రవాదుల హతం : కశ్మీర్ పోలీసులు
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. 2022... Read more
రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు. పంత్ కు... Read more