రోడ్ ప్రమాదాల నివారణ కు నవ నిర్మాణ్ సొసైటీ చొరవ చూపింది. సోనాల మండల కేంద్రం నుంచి టివిటి,జీడిపల్లె మీదుగా బోథ్ వెళ్లే దారిలో పలు చోట్ల మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి.వీటి వద్ద రహదారికి ఇరువై... Read more
గోమాత మీద అభిమానాన్ని చాటుకొన్న సంఘటన ఇది. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి మండల కేంద్రంలో హనుమాన్ మందిర్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న గోమాత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచింది. దీంతో గ్రామ ప... Read more
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా మారాయి. ముఖ్యంగా విద్యార్థులు యువత గంజాయికి అలవాటు పడటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి వ్యాపారం మీద దృష్టి పెట్టిన పోలీసులకు కీలకమైన సమాచ... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గ్రామ గ్రామానికి, ఇంటింటికీ వెళ్ళాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతోంది. శతాబ్ది సంవత్సరంలో దీనిని ప్రాధాన్యత గా పెట్టుకొన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి దేశాలలో హిందువుల భద్రత ముఖ్యమని, హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లిములకు కూడా రక్షణ దొరుకుతుందని ఆయన వివరించారు.... Read more
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎంతటి డైనమిక్ అనేది వేరే చెప్పనక్కర లేదు. సమాజంలోని చీడపురుగులకు బుద్ధి చెప్పటానికి ఆయన బుల్ డోజర్ మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలోని అల్లర్లకు పాల్... Read more
దేశం కోసం సర్వస్వం అర్పించిన మహనీయుల సేవలను సదా గుర్తించుకోవాలి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అభిప్రాయపడింది. ఈ సజ్జన శక్తి సదా స్మరణీయం అని పిలుపునిచ్చింది. బెంగళూరు లో మూడు రోజులపాటు ఆర్ఎస... Read more
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొన్న వ్యోమగాములు తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చారు. మనో ధైర్యం కోల్పోకుండా, అంతరిక్షంలో ఉండేందుకు సునీత విలియమ్స్ .. తన వెంట భగవద్గీత ను ఉంచుకొన్నారు. నిరా... Read more
నాగపూర్ వాస్తవానికి ఒక చారిత్రక నగరం. స్వాతంత్ర సమరంలో దేశ భక్తులను తయారుచేసిన ప్రాంతం. మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మరియు ఆయన కుమారుడు శంభాజీ లను .. అక్కడ ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అటువంటి... Read more
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్తిస్థాయిలో దోహదపడింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. సంఘ్ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నట్లు ఆయన కుండ బద్దలు కొట్... Read more
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్ట సభ లో సాక్షిగా బయట పెట్టిన వాస్తవాలు. ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చేందుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి తప్పితే, భత్యాలు ఇతర అవసరాలు తీర్చే పరిస్థితి లేనే లేదు. ఉద్... Read more
మన తెలంగాణ శిశుమందిర్ విద్యార్థులు జాతీయ స్తాయిలో రాణిస్తున్నారు. తాజాగా జాతీయ హైస్కూల్ స్థాయి విద్యార్థులకు జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో మన తెలంగాణ అమ్మాయి టాపర్ గా నిలిచిం... Read more
భాషల మీద నెలకున్న వివాదానికి కేంద్రం తెర దించింది. హిందీ భాషను రుద్దే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని భాషలను గౌరవిస్తామని, ప్రతీ భాషను జాతీయ భాషగానే చూద్దామని కేంద్ర విద్... Read more
మజ్లిస్ పార్టీ అగ్రనాయకులు ఒవైసీ బ్రదర్స్ మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకు పడ్డారు. సెక్యులర్ ముసుగులో ఒవైసీల ఆగడాలను కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారంటూ పరో... Read more
తెలంగాణ, ఏపీ కి భారీగా నిధుల విడుదల.. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారు. ఇందుకు తగినట్లుగా ఇక్కడ నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. విరివ... Read more
Myind Media Radio News- March 11 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
అగస్త్య మహర్షి ప్రతిష్టించిన మాచవరం క్షేత్రం… కోరిన కోర్కెలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. శ్రీ భద్రకాళీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారికి, అమ్మ వారికి క్రమం తప్పకుండా వ... Read more
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బైంసా పట్టణంలో మానవత్వం పరిమళించింది. అనాధ అవ్వ మృతదేహానికి స్వచ్ఛందంగా అంత్యక్రియలు నిర్వహించారు. హైందవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపి, ఒక మంచి పని ని... Read more
Myind Media Radio News- March 10 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
ఆంధ్రప్రదేశ్లో అక్రమ చర్చిల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. అక్రమ చర్చిల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. కానీ అంతలోనే ప్రభుత్వ పెద్దలు బ్రేక్ వేశారు. దీంతో ఈ ప్రతిప... Read more
దేశంలో సకారాత్మకమైన మార్పు యువత తోనే సాధ్యం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు రోజులు చెల్లాయని ఆయన అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానిక... Read more
తెలుగు గడ్డమీద భారతీయ జనతా పార్టీ అంతకంతకు బలపడుతుంది. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో సాదాసీదాగా ప్రభావం చూపించింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని బలమైన పంజా విసిరింది.... Read more
చారిత్రక సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలతో కూడిన సినిమాగా చావా ప్రసిద్ధి పొందింది. చత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కుమారుడు శంభోజి వంటి గొప్ప వీరుల గాధలతో ఈ సినిమాని రూపొందించారు. హ... Read more