బీఎల్ సంతోష్ , తుషార్ లకు 41 నోటీస్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజుతో స్టే గడువు ముగియడంతో స్టే పొడిగించాలని సంతోష్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయము... Read more
అక్రమ సంపాదనను దాచుకునేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఏం చేస్తే ఎక్కడ... Read more
నారాలోకేష్ తలపెట్టిన పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత... Read more
అండమాన్ నికోబార్ దీవులకు భారత వీరుల పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా… 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లను ఆ దీవులకు పెట్టారు. నేతాజీకి గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం పరాక్రమ ద... Read more
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ ను నౌకాదళానికి అప్పగించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్నారు. ఈ సబ్ మెరైన్ తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని... Read more
టాలీవుడ్ లో మరో విషాదం. యువనటుడు సుధీర్ వర్మ వైజాగ్ లోని తనింట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే అతని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన కుందన... Read more
ప్రకాశ్ అంబేద్కర్ పార్టీతో శివసేన పొత్తు – ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న కూటమి
అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కు చెందిన ”వంచిత్ బహుజన్ ఆఘాడి” పార్టీతో ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్... Read more
ఫ్రెషర్లపై వేటు వేసింది విప్రో. శిక్షణ తరువాతకూడా పనితీరు మెరుగుపర్చుకోని 452 మందిని తొలగిస్తున్నట్టు సంస్థ తెలిపింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని, అందుకే ఈ నిర్ణయం త... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయానికి గుర్తుగా సూరత్ కు నగల వ్యాపారి బసంత్ బోహ్రా అనే నగలవ్యాపారి నరేంద్రమోదీ బంగారు ప్రతిమను చేయించారు. 18 క్యారెట్ల 156 గ్రాముల బంగారంతో దాన్నితయార... Read more
ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పంది... Read more
జమ్ములో జంట పేలుళ్లు – కార్లలో ఐఈడీ పేల్చిన దుండగులు – ఆరుగురికి గాయాలు – పోలీసులు అప్రమత్తం
జమ్ములో జంట కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చినట్టు తెలిసింది. ఉదయం 10.47 కు ఒకకారులో ,... Read more
వందేభారత్ రైలుపై దుండగుల దాడులు ఆగడం లేదు. బిహార్ కతిహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. న్యూజల్పాయ్ గురి నుంచి ప్రారంభమైన రైలు డకోలా- టెల్టా ప్రాంతానికి రాగానే రా... Read more
11 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్పై తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ లేని కారణంగా విచారణ వాయిదా వేయాలని కేంద్రం తరుపు న్యాయవాది కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈనెల 27... Read more
మూడోరోజు కొనసాగుతున్న భారత రెజ్లర్ల ఆందోళనలు – కేంద్రంతో చర్చలు విఫలం-ఒలింపిక్స్ అసోసియేషన్ కూ లేఖ
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కేంద్రంతో వారు జరిపిన చర్చలు ఫలించలేదు. తాజాగా వాళ్లు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. రెజ్లింగ్... Read more
మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు డీజీసీఏ 30 లక్షల జరిమానా – పైలెట్ లైసెన్స్ రద్దు కూడా
విమానంలో మూత్రవిసర్జన ఘటనలో ఎయిరిండియాపై డీజీసీఏ కఠిన చర్యలకు దిగింది.నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది..ఎయిురిండియా డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ స... Read more
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ కదులుతోంది. . అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్సభ నియోజకవర్గాల్లో పాదయాత్రకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై... Read more
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్మెంట్ లెటర్లను అందజేశారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియ... Read more
పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు క్రిమినల్ కేసుల్లో వేసే చార్జిషీట్లను బయటపెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వేచ్ఛ పొందేందుకు అవేం ప్రజా దస్ర్తాలు కావని, వాటిని అందరికీ చ... Read more
జీవో నెంబర్ 1 విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీ కోర్టు స్పష్టం చేస్తూ. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ సం... Read more
లిక్కర్ పైసలు పంచుకునేందుకు ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ వచ్చి కేసీఆర్ ను కలిశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దేశంపై సీఎం కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని…నిన్నటి ఖమ్మం సభల... Read more
పార్లమెంట్ భవన నిర్మాణం వినియోగంలోకి వచ్చి నేటికి 96 ఏళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్ర్య భారతావని ఆవిర్భావం, నూతన రాజ్యాంగ రూపకల్పన, ఎన్నో చర్చలు, చట్టాలు, వాదప్రతివాదాలు ఇలా ఎన్నో ఘట్టాలకు ఈ కట్... Read more
ప్రధాని మోదీ కర్నాటకలో పర్యటించారు. యాద్గిర్ జిల్లాలో నీటి పారుదల, తాగునీరుకు సంబంధించిపలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న పాతికేళ్లు ప్... Read more
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం రైళ్ళను నిలిపేయడంపై ప్రతిపక్ష పార్టీలు మండపడుతున్నాయి. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడం క... Read more
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.ఆర్థికశాఖలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యంత రహస్య సమాచారం అందిస్తున్నట్టు డిల్లీ పోలీస్ క్రైం చ్రాంచ్ గుర్తించింది. గూ... Read more