యూపీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉమేశ్ పాల్ హత్యకేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ఎన్ కౌంటర్లో చనిపోయాడు. కౌంథియారా పోలీస్ స్టేషన్ ఫరిధిలో ప్రయాగరాజ్ పోలీసులు, నిందితుడి... Read more
జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాల... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. అంతకుముందు ఆయన్ని రాఘవ... Read more
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో బిజీబిజీ గా ఉన్నారు. పదిరోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన క... Read more
మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. మరో రెండు రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచా... Read more
విశాఖ వేదిగ్గా ప్రారంభమైన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిస్థితులు, వనరుల గురించి మ... Read more
అన్నిరంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోంది – డైనమిక్ కంట్రీని సందర్శించా : బిల్ గేట్స్
అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.భేటీ అనంతరం త... Read more
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ... Read more
ప్రముఖ రచయిత్రి, దివంగత రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో..పలు ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మలక్ పేటలోని సొంతింట్లో ఆమె తు... Read more
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. శనివారం ఆయన పిటిషన్... Read more
భారత్ లో ప్రజాస్వామ్యమే లేదు – నా ఫోన్లో పెగాసస్ – కేంబ్రిడ్జి విద్యార్థులనుద్దేశించి రాహుల్
భారత్ లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ఫెలో గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా తీవ్... Read more
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారని…ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందన... Read more
రాజ్ భవన్ కు వచ్చే సమయం కూడా లేదా సీఎస్ గారూ – శాంతికుమారిని నిలదీస్తూ గవర్నర్ ట్వీట్
తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య విభేదాలు ఇంకా సద్దుమణగడం లేదు. తాజాగా చీఫ్ సెక్రటరీ తీరుపై తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదిగ్గా శాంతికుమారి తీరును తప్పుబట్టారు. డియర్ సీఎస్ అని సంబ... Read more
నాగాల్యాండ్ అసెంబ్లీకి తొలిసారి మహిళలు – హెకానీ జఖాలూ, సల్హౌతినో క్రూసె చరిత్రాత్మక విజయం
నాగాలాండ్ చరిత్రలో సరికొత్త రికార్డ్. రాష్ట్ర హోదా దక్కిన 60 ఏళ్లకు అసెంబ్లీలో తొలిసారి మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెడుతున్నారు. ఇవాళ్టి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థులు హెకానీ జఖాలూ ,... Read more
తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని టీడీపీ నాయకుడు నారాలోకేశ్ ప్రకటించారు. మైనారిటీలకు ముఖ్యంగా పేద ముస్లింలకు అండగా ఉంటామన్నారు. జగన్ ముస్... Read more
బీబీసీనేకాదు, భారత్ లో పనిచేసే ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిందే – బ్రిటన్ కు తేల్చి చెప్పిన జైశంకర్
బీబీసీనే కాదు ఎవరైనా సరే , ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని భారత విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ... Read more
ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్రక్రియ కోసం ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ కమిటీలో ప్రధాని, ప్రతిపక్షనేత, సీజేఐ ఉండాలని తెలిపింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు... Read more
అదానీ వ్యవహారంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీ – సుప్రీం ఆదేశం
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తానని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగానైనా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుక... Read more
గవర్నర్ పై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం – బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. ఏకంగా గవర్నర్ పై సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 10 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదంటూ అత్యున్నత న్యాయ... Read more
ఆదిలాబాద్ లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తమ లేఅవుట్ల కొరకు ఏకంగా దేవాలయాలను సైతం పక్కకు నెట్టే స్థాయి వరకు వెల్లరంటే భూమాఫియా దందా ఏ మేరకు రెచ్చిపోతుందో అర్థం అవుతోందని పలు హిందూ ధార్... Read more
Myind Media Redio News – 28 February 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindm... Read more
Myind Media Redio News – 27 February 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindm... Read more
జోడోయాత్రకు భద్రత పెంచాలంటూ రేవంత్ పిటిషన్ – భద్రత కల్పిస్తున్నామన్న ప్రభుత్వం
తాను తెలంగాణ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రకు భద్రత పెంచాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.అయితే యాత్రకు తగిన భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయ... Read more