మద్యం అక్రమాలకు సంబంధించి జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీం కు చుక్కెదరయింది. Read more
ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టుల పరిస్థితి మరీ కామెడీ అయిపోయింది. బీజేపీ తో తెలుగుదేశం జత కట్టకూడదు అని అందరు దేవుళ్లకూ తెగ మొక్కుకొన్నారు. Read more
తెలంగాణలో విద్యార్థులకు కొత్త న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాల ల ప్రవేశం కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఏడాది మూడు... Read more
దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చెదపురుగుల్లా ప్రజల ఆస్తులు దోచుకునే కాంట్రాక్టర్లు అనేకమంది ఉండేవారు, కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ చెదపురుగుల భరతం పడుతున్నారు. Read more
తెలంగాణ అంతట పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండుతున్నాడు. Read more
పిల్లల పరీక్షలు, మార్కులు అనేవి కొంతకాలంగా తల్లితండ్రులకు పరువు ప్రతిష్టగా మారుతున్నాయి. మార్కుల కోసం అదేపనిగా పిల్లల వెంట పడడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ మార్కు... Read more
మైనార్టీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో రాజకీయం చేస్తోంది. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. Read more
ఇటీవల కాలంలో లవ్ జిహాద్ పాపులర్ అయింది. స్వార్థం కోసం వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని అమ్మాయిలను ట్రాప్ చేసి, వారి జీవితాలను పక్కదారి పట్టించడమే లవ్ జిహాద్. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఉదంతా... Read more
మే నెల అంటే మండు వేసవి అని అనుకోవాలి. స్కూల్స్, కాలేజీలకు పూర్తిగా సెలవులు ఉంటాయి. కానీ ఈసారి బ్యాంకులకు కూడా మే నెలలో ఎక్కువ సెలవులు వచ్చాయి. దీంతో బ్యాంకు పనులు ఉన్న వాళ్ళు ముందుగానే అప్ర... Read more
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు స్పష్టమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరాలను ప్రకటించింది. Read more
కోవిడ్ సమయంలో అంతా పెద్ద ఎత్తున టీకాలు తీసుకున్నారు. ఈ టీకాలతో వ్యాది విరోచక శక్తి పెరిగి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచించారు. Read more
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటాయి. కొంత విచిత్రంగా ఉంటాయి తెలుగుదేశం జనసేన చాలా సంవత్సరాలుగా కలిసిపోయాయి కొంతకాలం క్రితం అధికారికంగా పొత్తులు ప్రకటించారు కానీ బిజెపితో మాత్రం టిడిపి చాలా కాలంగా... Read more
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైకు సుప్రీంకోర్టులో ఉరట లభించింది. ఆయన మీద దాఖలైన క్రిమినల్ కేసు విచారణకు సంబంధించిన స్టే ను సెప్టెంబర్ నెల 9వ తేదీ దాకా పొడిగించారు. Read more
ఇటీవల కాలంలో బయటినుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం బాగా ఎక్కువయింది. ముఖ్యంగా యువత చదువులు ఉద్యోగాలు వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో స్వయంగా వండుకొని తినేందుకు సమయం అవకాశం ఉండటం లేదు. దీంతో రెడీ... Read more
పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుని వెళ్తున్న బిజెపి మీద బురద జల్లేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. Read more
ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త బాంబు పేల్చారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సంచలన విషయాలు బయట పెట్టారు. Read more
Myind Media Radio News -April 29 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
Myind Media Radio News -April 27 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
Myind Media Radio News -April 26 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
మే నెల ఒకటో తేదీ అంటే బుధవారం నుంచి పుష్కరాల సందడి మొదలవుతుంది ఈ ఏడాది నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయని పండితులు తేల్చి చెబుతున్నారు. Read more
() సమాజంలో అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు యథాతథం () మొదటి నుంచి రిజర్వేషన్లకు సంఘ్ మద్దతు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర సోషల్ మీడియా మేధావులు చేస్తున్న దుష్ప్రచారానికి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చ... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను ప్రచారం చేశారని వెల్లడించారు. ఈ కేసులో సీఎంరేవంత్ తో పాటు పలువురికి సమన్లు... Read more
పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. దీని సహాయంతో బిజెపిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలైపోయాయి. Read more
ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ ఛాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆదివారం నాడు హైదరాబాదులో పర్యటిస్తున్నారని విద్యా భారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. Read more