ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మీద బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ విజయం సాధించారు. గత ఎన్నికలను 2004 నుండి పరిశీలి... Read more
సినీనటి హేమకు అదృష్టం అడ్డదారిలో కలిసి వచ్చింది. బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన హేమ తప్పించుకునేందుకు చాలా ప్రయత్నం చేశారు . అన్ని దారులు మూసుకుపోయాక… ఆమెను అరెస్టు చేశారు ఇ... Read more
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి పార్లమెంటు ఎన్నికల్లో సత్తాను చాటుతూ దాదాపు సగం సీట్లు అంటే ఎనిమిది నియోజకవర్గాన్ని గెలుచుకోవడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్ల... Read more
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించింది. తెలుగుదేశంతోపాటు బరిలోకి దిగిన జనసేన బిజెపికి కూడా మంచి ఫలితాలు దక్కాయి. జనసేన బిజెపి పోటీ... Read more
కేంద్రంలో మరోసారి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరుతోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 400 స్థానాలు దక్కించుకోవాలన... Read more
Myind Media Radio News-Jun 03 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నెమ్మదిగా వెలువడుతున్నాయి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయినది అనంతరం ఈవీఎం మెషిన్లలోని ఓట్లను లెక్కిస్తున్న... Read more
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది ఊహించినట్లుగానే బిజెపి కాంగ్రెస్ మధ్య బోరు కొనసాగుతోంది సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల నిజామాబాద్ కరీంనగర్ పంటిచోట్ల బిజెపి ఆధిక్య... Read more
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. వివిధ రాష్ట్రాలలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కెట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మరియు దేశ రక్షణలో నిమగ్నమైన సైనిక సిబ్బంది కోసం పోస్టల్ బ... Read more
2// Godrej wonders ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్లు అంటే సాధారణంగా మనందరికీ రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నతాధికారులు గుర్తొస్తారు. కానీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామికవేత్తలు... Read more
గోదావరి జిల్లాల దగ్గర సముద్ర తీరానికి ఒక ప్రత్యేకత ఉంది. వందల కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. దీంతో అక్కడ సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సుడిగుండాల కారణంగా సముద్... Read more
దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి జేజేలు పలుకుతోంది. బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ కొతమి మూడోసారి విజయకేతనం ఎగరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి... Read more
ఏడాది ఎన్నికల్లో తెలంగాణ అంతట 17 పార్లమెంటు స్థానాల కోసం పోలింగ్ జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్ సభ నియోజకవర్గాల కోసం పోలింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పదవీకాలం పూర్తవడంతో అసెంబ... Read more
Myind Media Radio News-Jun 01 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రతిపక్షాలు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శిస్తూ ఉంటారు. దేశాన్ని మోదీ దివాలా తీయిస్తున్నారని తోచినట్లు మాట్... Read more
> 45 గంటల పాటు ప్రధాని మోదీ ధ్యానం > వివేకానంద మెమోరియర్ రాక్ నుంచి ప్రధాని మోదీ దీక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల దీక్ష నిర్వహించారు. అలనాడు ప్రపంచ దేశాలు చుట్టి వ... Read more
Myind Media Radio News -May 31 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
ఎండాకాలం వస్తుంది పోతుంది అనుకుంటాం.. కానీ కొంతకాలంగా వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగా ఈ ఏడాది ఎండాకాలం మంట పెడుతోంది. ఈ సంవత్సరంలో ఎండల కారణంగా అనేకమంది చనిపోయారు వీరి... Read more
Myind Media Radio News -May 30 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలకాలం చెలరేగుతోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా , ఆయన సహచరులు ఆపధర్మ మంత్రులుగా ఉన్నారు. ఈ సమయంలో పరిపాలన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా నడుస్తూ ఉంట... Read more
విదేశీ పాలకులను ఎదిరించి పోరాడిన ధీర వనితగా రాణి అహిల్యాబాయ్ ని చెప్పవచ్చు. సరిగ్గా 300 సంవత్సరాల క్రితం గిరిజన కుటుంబంలో జన్మించి వీరవిద్యలు నేర్చుకున్నారు. తర్వాత మరాఠా రాజకుటుంబం లో కోడలి... Read more
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పెట్టే పోస్టులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సెలబ్రిటీలు ఒక టాపిక్ తీసుకొని దానికి హ్యాష్ ట్యాగ్ లు పెట్టి పోస్టులు పెడుతుంటారు. ఆ టాపిక్, ఆ సెలబ్రిటీల స్థాయిని బట్టి... Read more
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసిపి పార్టీకి, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇందులో రెండువైపులా సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. అన్ని నియోజకవర్గాల్లోనూ తీవ్రంగా... Read more
భారత సైనిక అధికారి మేజర్ రాధిక సేన్ కు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం లభించింది. మేజర్ రాధిక సేన్ ను 2023 సంవత్సరానికి గాను “మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకి ఎంపి... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల కోసం గడచిన మూడు నెలలుగా వందలాది సభల్లో పాల్గొన్నారు, వేలాది కిలోమీటర్లు ప్రయాణించారు. ఒక్కోసారి అయితే ఒకే రోజు రె... Read more