Myind Media Radio News- August 20 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు కాంగ్రెస్ సుప్రీం నాయకుడు రాహుల్ గాంధీ వెనుకంజ వేస్తున్నారు. మరోసారి రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే రాహుల్ గాంధీ వస్తున్నారు... Read more
సంచలనం సృష్టించిన కోల్ కతాలోని ట్రైనీ డాక్టర్ అత్యాచారం సంఘటన మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకు భద్రత లేని పరిస్థితి సమాజానికి మంచిది కానేకాదు అని సర్... Read more
Myind Media Radio News- August 19 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
Myind Media Radio News- August 17 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్ కతా లేడీ డాక్టర్ హత్యకేసు మీద కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. నేరస్తులను వేగంగా పట్టుకుని శిక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 30 మ... Read more
ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో క్రైస్తవ చర్చిలు రెచ్చిపోతున్నాయి. అమాయకులైన గిరిజనుల అవసరాలను ఆసరాగా తీసుకుని రకరకాల రూపాల్లో చెలరేగిపోతున్నాయి. అనాధ శరణాలయాలు నడుపుతున్నామంటూ విదేశాల నుంచి... Read more
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి శుభవార్త అందుతోంది. అక్కడ రాజధాని భవనాల నిర్మాణానికి 15 రూపాయల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే... Read more
Myind Media Radio News- August 14 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యోగుల వివరాలు వింటూ ఉంటాం. కానీ ఉత్తరాంధ్ర మన్యం జిల్లాలో జరిగిన ఘటన మాత్రం కన్నీళ్లు తెప్పించక మానదు. పార్వతిపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామాలకు రహ... Read more
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. అనేక చోట్ల దేవాలయాలు మఠాలకు చెందిన భూములు ఆస్తులు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. దీనిమీ... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త రికార్డు నెలకొల్పారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ ను చెప్పవచ్చు. ప్రపంచంలో 100కు పైగా దేశాల విస్తీర్ణం కన్నా యూపీ విస్తీర్ణమే ఎక... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు చేరువ అయ్యేందుకు భారతీయ జనతా పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం జ... Read more
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒక శకం ముగిసింది. భారత రక్షణ బలగాలకు కొండంత అండగా నిలుస్తున్న అగ్ని మిస్సయిల్స్ రూపకర్త అయిన రామనారాయణ అగర్వాల్ కన్నుమూశారు. సైనిక బలగాలు, శాస్త్రవేత్తలు ఆయన్ను అగ్న... Read more
సినిమా రంగంలో ఈ సంవత్సరం జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంతారా సినిమా ద్వారా ప్రజల్ని ఉర్రూతలూగించిన కన్నడ హీరో రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. వరుసగా రె... Read more
జమ్ము కాశ్మీర్ లో శాంతిభద్రతలు అదుపు చేసేందుకు పవర్ ఫుల్ అధికారిని పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన నళిని ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ కొత్త డిజి... Read more
విదేశీ వ్యవహారాలలో ఐక్యరాజ్యసమితికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అన్ని ప్రపంచ దేశాలతో వ్యవహరించే ఐక్యరాజ్యసమితికి లో భారత్ తరపున ఒక బృందం పనిచేస్తుంది. దీనికి నాయకత్వం వహించే అధికారి భారతదేశ ప్ర... Read more
భారతదేశం అన్ని రంగాల్లోనూ విజయవంతంగా పురోగమిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ సాగిస్తున్న ప్రస్థానం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది అని ఆయన గుర్తు చేశారు.... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు సంబంధించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. అందులో ఒక దుష్ప్రచారం ఏమిటి అంటే స్వాతంత్ర ఉద్యమాల్లో సంఘ్ దూరంగా వ్యవహరించింది అని ప్రచారం చేశారు. కానీ ఇది చాలా తప్పు... Read more
Myind Media Radio News- August 13 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
పట్టణాలు ,నగరాలలో పరిశుభ్రతను పెంచేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పన... Read more
ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వము చక చక అడుగుల ముందుగా వేస్తోంది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లో మరోసారి తెరిపించాలని నిర్ణయం తీస... Read more
బంగ్లాదేశ్ లో తీవ్రంగా హింస చెలరేగి వందల మంది చనిపోయారు. వేల కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి. ఈ అల్లర్లు వెనుక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందన్న మాట బలపడుతోంది. ఇందుకు తగినట్లుగా ఆయా సంస్... Read more